కారు బీభత్సం| శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు కల్వర్టులోకి దూసెళ్�
వ్యక్తి మృతి| జిల్లాలోని యాదగిరిగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో ఓ బైకును కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున
హైదరాబాద్ ,జూన్ 5: కరోనా నేపథ్యంలో పర్సనల్ వెహికిల్స్ కు డిమాండ్ బాగా పెరుగుతున్నది. ఈ ప్రభావంతో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరోసారి షైన్ బైక్ ధర పెంచింది. భారతదేశంలో బ్రాండ్ అత్యధిక సేల్స్ ఉన�
ధర్మపురి, జూన్ 1: చేపల కోసం వల వేస్తే బైక్ చిక్కడం విచిత్రంగా ఉంది కదూ. ఇది నిజమే. ఈ విచిత్ర ఘటన మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో చోటుచేసుకున్నది. మత్స్యకారుడు గరిగె రాజమల్లయ్య స్థానిక తమ్మళ్లక�
రోడ్డు ప్రమాదం| జిల్లాలోని మునగాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని మాధవరం వద్ద గుర్తుతెలియని వాహనం ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో మోటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దురు అక్కడికక్కడే మృత�
నారాయణపేట| నారాయణపేట: జిల్లాలోని మాగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని వడ్వాట్ గ్రామ శివారులో ఓ మోటార్ సైకిల్ను ట్రాక్టర్ ఢీకొట్టింది.
గుంటూరు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద ఓ బైకును కారు ఢీకొట్టింది.
ఎవరూ రాకపోవడంతో తరలించిన మనుమండ్లు కరీంనగర్ జిల్లా రేకొండలో అమానవీయ ఘటన చిగురుమామిడి, మే 1 : కరోనా విళయతాండవం చేస్తున్నవేళ బాధిత కుటుంబాల్లో దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనాతో ఎవరైనా మృతిచెంది�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో సుజుకీ మోటర్సైకిల్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త హయబూసా బైక్ను తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం దీని ధర రూ.16.40 లక్షలుగా ఉందని సోమవారం సంస్
హీరో మోటోకార్ప్ ప్రకటనన్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారి విజృంభణతో దేశీయ కార్పొరేట్ కంపెనీలు గడగడలాడుతున్నాయి. కొవిడ్-19 సెకండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి తమ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ స�