న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో సుజుకీ మోటర్సైకిల్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త హయబూసా బైక్ను తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం దీని ధర రూ.16.40 లక్షలుగా ఉందని సోమవారం సంస్
హీరో మోటోకార్ప్ ప్రకటనన్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా మహమ్మారి విజృంభణతో దేశీయ కార్పొరేట్ కంపెనీలు గడగడలాడుతున్నాయి. కొవిడ్-19 సెకండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి తమ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ స�
వికారాబాద్| వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక
కొడంగల్| జిల్లాలోని కొడంగల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కొడంగల్ సమీపంలో ఓ బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆటోనగర్ | నగర శివార్లలోని వనస్థలీపురం ఆటోనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోనగర్లో వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ఓ బైక్పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. దీంతో భార్య స్వాతి అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తీ
నిజామాబాద్ | నిజామాబాద్: జిల్లాలోని వేల్పూర్ మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తపల్లిలో ట్రాక్టర్, బైకు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్రవాహనంపై
సీబీ-650ఆర్ ధర రూ.8.88 లక్షలు ముంబై, మార్చి 30: ప్రము ఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండి యా (హెచ్ఎంఎస్ఐ) తన ప్రీమియం బైక్ల శ్రేణిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నది. దీ
నల్లగొండ: జిల్లాలోని మర్రిగూడెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. బైక్ అడిగినందుకు తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని లెంకలపల్లికి చెందిన వెంకటయ్య, శ్రీశైలం తండ్రీ కొడుకులు. శ్�
మెదక్ : బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ పుస్తెలతాడును అపహరించుకు పోయిన సంఘటన చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మటం అనిత అనే మహ