జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ఓ లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం మేరకు.. ధర్మపురి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపులాపూర్ వీఆర్ఏ తిరుపతి(36) అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి