మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నందిపాడు బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను కంటైనర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న భార్యాభర్తలిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Woman Stabbed To Death | బైక్ పార్కింగ్ విషయంలో దంపతులు, పొరుగువారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో పొరుగున నివసించే వ్యక్తులు ఆ జంటపై కత్తితో దాడి చేశారు. కత్తిపోటు వల్ల మహిళ మరణించగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు.
ట్యాంకర్ బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సిరికొండ మండల కేంద్రంలోని హుస్సేన్ నగర్ వెళ్లే దారిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
Sangareddy | అత్తింటివారు బైక్ కొనివ్వడం లేదనే కోపంలో ఓ వ్యక్తి తన భార్యను ఆవేశంలో చంపేశాడు. అనంతరం పోలీసులు పట్టుకుంటారేమో అని భయంతో అతను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లాలో ఈ విషా�
Lawyer Shot Dead | బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక న్యాయవాదిని కాల్చి చంపారు. ఆ తర్వాత బైక్పై పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆ బైక్ కొంతసేపు స్టార్ట్ కాలేదు. స్థానికులు సమీపిస్తుండటంతో ఆ హంతకులు ఆందోళన చె
నవ మాసాలు మోసి కని, 19 ఏండ్లపాటు పెంచిన కొడుకు.. తల్లి కళ్లెదుటే రక్తపు మడుగులో కొట్టుకుంటూ కన్ను మూస్తే.. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.
Jaipur Woman Vandalises Bike | ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఒక స్కూటీని స్వల్పంగా రాసుకుని వెళ్లింది. ఆ స్కూటీకి చెందిన మహిళ దీనిపై తీవ్ర ఆగ్రహం చెందింది. హెల్మెట్తో పాటు రాయితో కొట్టి రాయల్ ఎన్ఫీ
Man Throws Lighter Into Fuel Tank | పెట్రోల్ బంకు వద్ద సిగరెట్ కాల్చేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే సిగరెట్ కాల్చవద్దని పెట్రోల్ బంకు సిబ్బంది కోరాడు. ఆగ్రహించిన ఆ వ్యక్తి పెట్రోల్ నింపుతున్న బైక్ ట్యాంకులోకి ల�
Man Dragged Behind Bike | ఒక వృద్ధుడ్ని దోచుకునేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బైక్కు కట్టి అతడ్ని ఈడ్చారు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణంపై స్థానికులు నిరస�
Train Hits Bike | రైల్వే క్రాసింగ్ వద్ద బైక్ను రైలు ఢీకొట్టింది. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నగరంలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇద్దరు మహిళల మెడలోంచి చైన్ స్నాచర్లు బంగారు గొలుసులు తెంచుకుని పరారైన ఘటనలు స్థాన
Mahesh Babu | మహేశ్ బాబు నటించిన ‘బిజినెస్మేన్’ సినిమా నవంబర్ 29న రీరిలీజ్ జరుపుకుంది. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా అభిమానుల్లో సంబరాలు మునిగితేలుతున్నారు. అయితే ఈ ఉత్సాహం కొన్నిచోట్ల ప్రమాదాలకు దారితీస్తోంద�