ముందుగా వెళ్తున్న బైక్ను వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన ఆదివారం పెద్దషాపూర్ వద్ద జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ క�
పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన బాలుడు అనంత లోకాలకు చేరుకున్నారు. బర్త్డే రోజే మృత్యువాత పడ్డ ఘటన కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామస్తులను కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Monkey | రోడ్డు దాటుతున్న ఓ కోతి అనుకోకుండా ఓ బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బారబంకిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళిత�
Road Accident | బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సును బైక్ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బిహార్ రాష్ట్రంలోని చప్పా-సి�
Medchal | మేడ్చల్లో (Medchal) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొందరపాటు, మితిమీరిని వేగానికి ముగ్గురు బలయ్యారు. మేడ్చల్ సమీపంలో వేగంగా దూసుకెళ్తున్న ఓ బైకు ముందుగా వెళ్తున్న లారీని
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి బస్వరాజ్పల్లికి చెందిన పైసా నవీన్(22), అదే జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన అడ్డూర�
నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను తస్కరించి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ సునీతరెడ్డి తెలిపిన �
హంగేరికి చెందిన ప్రీమియం బైకుల తయారీ సంస్థ కీవే..దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కే-లైట్ 250 వీ మోటర్సైకిల్ మోడల్ను మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.2.89 లక్షలు(ఎక్స్షోరూం)గా నిర్ణయ�
ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి సల్ప గాయాలైన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీ సుం�