ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో (Ananthapuram) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కిలోమీటర్ల దూరం కారుతోసహా లాక్కెళ్లాడు.
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
గుజరాత్లోని వడోదరలో (Vadodara) ఓ యువతి వీరంగం సృష్టించింది. తన బైక్పై కూర్చోవద్దన్నందుకు యువకుడిని విచక్షణా రహితంగా కొట్టింది. పచ్చి బూతులు తిడుతూ కాలుతో కడుపులో తన్నింది. పోలీసులు రావడంతో అక్కడి నుంచి ఉడాయ
న్యూస్లైన్ జర్నలిస్ట్ శంకర్పై దాడి జరిగింది. గురువారం సాయంత్రం ఎల్బీనగర్ ప్రాంతంలో బైక్పై వెళ్తున్న ఆయనపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
Man Rides Bike Up To Hospital's Emergency Ward | ఒక వ్యక్తికి చెందిన తాత అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు ఆ వృద్ధుడ్ని బైక్పై ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు లోపలకు తెచ్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బతుకు కూడా ఓ బండి లాంటిదే. గమ్యంలేని ప్రయాణానికి అర్థం ఉండదు. అలా అని గమ్యం మీదే మనసు పెట్టి ప్రయాణం సాగిస్తే.. వర్తమానాన్ని ఆస్వాదించలేం. వాహనానికి మరమ్మతులు తప్పనట్టే, జీవితంలో సవాళ్లు, సంక్షోభాలు ఉంటాయ�
man stabbed, dragged by bike | ఒక వ్యక్తిని కత్తితో పొడిచారు. ఆ తర్వాత బైక్తో రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. (man stabbed, dragged by bike) ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్కు చెందిన యువకులు బాలు, వినయ్ హైదరాబాద్లో ఓ పరిశ్రమలో పని చేస్తున్నా రు. అయితే ఇద్దరు కలిసి బైక్పై ఆంధ్రప్రదేశ్లో ని తాడిపర్తికి వెళ్లి సిమెంట్ పరిశ్రమలో మిషన్ ను మరమ్మతు చేసి ఆదివార
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున బేస్తవారపేట మండలం శెట్టిచెడ్ల ఎక్స్రోడ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న బైక్ను ఢ�
పొగమంచు ఇద్దరు మెడికోలను బలితీసుకున్నది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పాండ్రకోడ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇ�
కాజీపేట పట్టణం దర్గా రోడ్డులో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమానగర్ శౌరీనగర్లో గేదె కవిత(39) -జోసెఫ్రెడ్డి, ఇద్దరు ఆడ పిల్లలతో నివాసముంట�