వరుసగా కురుస్తున్న వర్షాలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నారు. దీంతో వెనుకలా వచ్చే వాహనాలు సైతం ప్రమాదానికి గురవుతున్నాయి.
Son killed his father | బైక్(Bike,) కొనివ్వలేదని ఆగ్రహానికి గురైన ఓ కుమారుడు తండ్రిని(Father killed) కర్రతో కొట్టి చంపాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy district) మద్నూర్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Giriraj Singh | శుంకుస్థాపన కార్యక్రమం కోసం వచ్చిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ను నిరసనకారులు చుట్టుముట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అయితే నిరసనకారుల నుంచి తప్పించుకునేందుకు కేంద్ర మంత్రి �
Car Hits Bike | బైక్పై వెళ్తున్న భార్యాభర్తలను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆ జంట గాలిలోకి ఎగిరి తొలుత ఆ కారుపై పడ్డారు. కారు సడన్ బ్రేక్ వేయడంతో ముందున్న రోడ్డుపై పడిపోయారు. సీసీటీవీలో రిక�
Pune Hit And Run | వేగంగా దూసుకొచ్చిన కారు ఒక బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్పై ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మరణించారు. నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కారును స్వాధీనం చేసుకున్నా�
man knocked by cow | మృత్యువు ఎప్పుడు ఎలా కబళిస్తుందో చెప్పలేమనడానికి ఈ సంఘటనే నిదర్శనం. రోడ్డు పక్కగా రెండు ఆవులు పోట్లాడుకున్నాయి. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఒక ఆవు ఢీకొట్టింది. ఎగిరి రోడ్డుపై పడిన అతడి మీదుగా బస�
Kolhapur Crash | టర్నింగ్ తీసుకుంటున్న ఆటో బైక్ను ఢీకొట్టింది. బైక్పై ఉన్నవారితోపాటు ఆటో డ్రైవర్ కూడా ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే ఆటో రన్నింగ్లో ఉండటంతో నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ వీడియో క్లిప్
ఇద్దరు యువకులు బయటి దేశానికి వెళ్లడానికి వీసా కోసం ఇంటర్వ్యూకు వెళ్తుండగా.. ఓ డీసీఎం బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గల్ఫ్కు వెళ్లాలన్న వారి ఆశలు అడియాశలయ్యాయి.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఇటీవల పెను దుమారం సృష్టించిన పోర్షే కారు ప్రమాదం కేసులో నిందితునికి బెయిలు మంజూరు చేసిన జువెనైల్ జస్టిస్ బోర్డ్ జడ్జి దన్వడేపై విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆయన ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ హెల్
steal from moving truck | కదులుతున్న లారీని ముగ్గురు వ్యక్తులు బైక్పై అనుసరించారు. ఇద్దరు వ్యక్తులు లారీపైకి ఎక్కారు. గూడ్స్ బాక్స్ దొంగిలించి రోడ్డుపై పడేశారు. ఆ తర్వాత చాలా నైపుణ్యంగా కదులుతున్న బైక్పైకి తిరిగి �
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో భారీగా నగదు పట్టుబడుతున్నది. గురువారం ఉదయం హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు కూకట్పల్లిలో వాహనాల తనిఖీ నిర్వహ
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో (Ananthapuram) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కిలోమీటర్ల దూరం కారుతోసహా లాక్కెళ్లాడు.