మానవ సంబంధాలను మరువద్దు అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో దాతల సహకారంతో నిర్మించిన వయో వృద్ధుల సంక్షేమ సంఘం భవ�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమ సమాజ సేవకు కేటాయించాల్సిన సీఎస్ఆర్ నిధులు జమ చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఆ నిధ�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ Bibinagar) మండంలో దారుణం చోటుచేసుకున్నది. బీబీనగర్ మండలంలోని కొత్త తండాలో శ్రీను అనే వ్యక్తి భార్యపై కోపంతో తల్లిని కొట్టి చంపాడు. కొత్తతండాకు చెందిన శ్రీను తన భార్యతో కలిస
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామం నుండి భువనగిరి మండలం బొల్లెపల్లి చెరువు వరకు 18 కిలోమీటర్ల కాల్వ నిర్మాణానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. శ
మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో స్పైన్ ఎండోస్కోపిక్ సేవలు ప్రారంభించారు. శుక్రవారం వెన్నముక నొప్పితో బాధపడుతున్న రోగికి చికిత్స అందించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట
ఎన్నికల ముందు బీబీనగర్ చెరువుని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతానని, చెరువులో కలుస్తున్నటువంటి డ్రైనేజీ మురుగు కాల్వను దారి మళ్లించే కార్యక్రమం చేపడతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాల�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామంలో బెల్టు షాపులు మూసివేయాలని గ్రామస్తులు తీర్మానించారు. గ్రామానికి చెందిన నాయకులు మంగళవారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో సమావేశమై అందరి సమ
ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఉద్దేశించిన చెరువుల సుందరీకరణ పనులకు మోక్షం లభించడం లేదు. భువనగిరి మినీ ట్యాంక్ బండ్ను మరింత అభివృద్ధి చేయడంతోపాటు బీబీనగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దకుం�
Fire accident | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అర్పివేశారు. అగ్ని ప్రమాద సమయంలో రూమ్ల
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం 6.10 గంటలకు బీబీనగర్- ఘట్కేసర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో నాలుగు బోగీలు దెబ్బతిన్నాయి.
హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఘట్కేసర్ మండలంలో�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద గోదావరి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది.
Panthangi Toll plaza | సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్నంవాసులు పల్లెబాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజాకి వాహనాల తాకిడీ భారీగా పెరిగింది. రెండు రోజుల్లోనే
మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపికను శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. గ