చిన్నారుల సమగ్ర అభివృద్ధి అంగన్వాడీల్లోనే సాధ్యం అవుతుందని డీడబ్ల్యూఓ నర్సింహారావు అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన అమ్మ మాట - అంగన్వాడీ బాట కార్య�
భూమి సమస్యలు భూ భారతితో పరిష్కారం అవుతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా బీబీనగర్ మండలంలోని మహదేవ్పూర్ గ్రామంలో మంగళవారం
బీబీనగర్ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు (Revenue Sadassulu) నిర్వహించనున్నట్టు తహసీల్దార్ పి.శ్యామ్సుందర్రెడ్డి తెలిపారు. భూ సమస్యల శాస్వత పరిష్కారం కోసం ప్రభుత�
ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని, విద్యార్దులకు నూతన పద్దతుల ద్వారా భోదించాలని వయోజన విద్య డైరెక్టర్ ఉషారాణి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని జమీలాపేట్ గ్రామం�
Fire Accident | యాదాద్రి భువగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో భువనగిరి మండలం నాగారెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో పొగలు వచ్చాయి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగనుందని, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ రాష్ట్ర నాయకురాలు గాదె కవిత నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు.
మానవ సంబంధాలను మరువద్దు అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో దాతల సహకారంతో నిర్మించిన వయో వృద్ధుల సంక్షేమ సంఘం భవ�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమ సమాజ సేవకు కేటాయించాల్సిన సీఎస్ఆర్ నిధులు జమ చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఆ నిధ�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ Bibinagar) మండంలో దారుణం చోటుచేసుకున్నది. బీబీనగర్ మండలంలోని కొత్త తండాలో శ్రీను అనే వ్యక్తి భార్యపై కోపంతో తల్లిని కొట్టి చంపాడు. కొత్తతండాకు చెందిన శ్రీను తన భార్యతో కలిస
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామం నుండి భువనగిరి మండలం బొల్లెపల్లి చెరువు వరకు 18 కిలోమీటర్ల కాల్వ నిర్మాణానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. శ
మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో స్పైన్ ఎండోస్కోపిక్ సేవలు ప్రారంభించారు. శుక్రవారం వెన్నముక నొప్పితో బాధపడుతున్న రోగికి చికిత్స అందించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట
ఎన్నికల ముందు బీబీనగర్ చెరువుని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతానని, చెరువులో కలుస్తున్నటువంటి డ్రైనేజీ మురుగు కాల్వను దారి మళ్లించే కార్యక్రమం చేపడతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాల�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామంలో బెల్టు షాపులు మూసివేయాలని గ్రామస్తులు తీర్మానించారు. గ్రామానికి చెందిన నాయకులు మంగళవారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో సమావేశమై అందరి సమ
ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఉద్దేశించిన చెరువుల సుందరీకరణ పనులకు మోక్షం లభించడం లేదు. భువనగిరి మినీ ట్యాంక్ బండ్ను మరింత అభివృద్ధి చేయడంతోపాటు బీబీనగర్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దకుం�