బీబీనగర్ పట్టణ కేంద్రంలోని సంజీవయ్య కాలనీలో నివాసం ఉంటున్న పొట్ట నర్సింహ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికుడిగా సేవలు అందిస్తున్నాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు. నర్సింహ మృతి ప
భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి భువనగరి కలెక్టర్ హనుమంత రావు అన�
కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించట్లేదని ఆరోపిస్తూ హోలియా దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్, బీబీనగర్ మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీబీనగర�
తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకులు, సహకార సంఘాలకు నామినేటెడ్ డైరెక్టర్లు–చైర్మన్ల నియామకం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆల్వ �
గుర్రపు డెక్క ఆకు తొలగింపుతో రైతులకు కాల్వ ద్వారా సాగునీరు అంది ఊరట కలుగుతుందని మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, మాజీ రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల పర
బీబీనగర్ మండల పరిధిలోని జియాపల్లి తండా సర్పంచ్ గోవింద్ నాయక్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల�
బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామం నుండి మెట్టు వరకు వెళ్లే ప్రధాన రహదారిలో ఏర్పడిన భారీ గుంతలతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా బీబీనగర్ మండలంలోని శ్రీ లింగ బసవేశ్వర స్వామి దేవస్థానానికి ఇప్పటికీ పూర్తిస్థాయి కమిటీని నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజ�
బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గత కొద్ది రోజులుగా సంబంధిత అధికారులకు గ్రామస్త�
బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తూ పర్యావరణానికి, గ్రామ ప్రజల జీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని గ్రామస్తులు సోమవారం ఆందోళన నిర్వహించారు. అనంత
జిల్లాలో గొర్రెల పెంపకమే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అయితే వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గొర్రెల పెంపకందారుల సంఘం యాదాద్రి భు
బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామ సర్పంచ్ నక్కిర్తి హేమలత గణేశ్ ముదిరాజ్ తన పాలకవర్గంతో కలిసి శనివారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్
యాదాద్రి భువనగిరి జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన లెప్రోసి కేస్ డిటెక్షన్ కాంపెయిన్ (ఎల్సిడిసి) కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. బీబీనగర్ మండలంలోని కొండమడుగు ప్రాథమిక ఆ�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గొల్ల, కురుమ సర్పంచులు, వార్డు సభ్యులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం బీబీనగర్లో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందుగా బీఆర్ఎస
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ ఉప సర్పంచ్ ఎన్నో ఉద్రిక్తతలు, బల సమీకరణలు, వ్యూహాల నడుమ సాగింది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని కొండమడుగు గ్రామంలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కడెం ప�