మూడేండ్లలో తట్టెడు మట్టి తియ్యలేదు బీబీనగర్లో ఆపరేషన్ థియేటర్ లేదు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బాధ్యత లేదా? 70 ఏండ్లలో మూడే వైద్య కళాశాలలు ఏడేండ్లలో 33 మంజూరు చేసిన కేసీఆర్ కేంద్రంపై మంత్రి హరీశ్రా�
బీబీనగర్ : అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు డీసీఎం వాహనాలను పట్టుకున్నట్టు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు. వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పశువులను తరలిస్తున్నట్టు పెట్రోలింగ్ మొబైల్ 100 నంబ
బీబీనగర్: విజయదశిమి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లిన వారు సెలవులు ముగియడంతో తిరిగి దమ గమ్యస్థానాలకు బయలుదేరడంతో మండలంలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు బారులు
బీబీనగర్: అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపర�
బీబీనగర్: మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ వర్చువల్ విధానం ద్వారా వార్షిక అంతర్జాతీయ సమావేశం నిర్వహించినట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ సమావేశంలో
బీబీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని గాందీనగర్కు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీతో కలసి బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ ఒప్�
భూదాన్పోచంపల్లి/బీబీనగర్: కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన సూచించారు. భూదాన్పోచంపల్లిమండల పరిధిలోని ఆదర్శ పాఠశాలను, బీబీనగర్ మండలంలోని జమీలాపేట్, రాయ
బీబీనగర్ : మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ దేశం, సమా�
బీబీనగర్: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికి తీసి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2019
బీబీనగర్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సయ్యద్ రెహాన్ బరువైన డ్రైనేజీ మ్యాన�
బీబీనగర్ : దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు దళిత సమాజం మొత్తం అండగా నిలువాలని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో దళితబంధు ప
బీబీనగర్| యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం గూడురు వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.