కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, చార్జిషీట్ విడుదల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ బీబీనగర్ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ మ�
గత కొన్ని రోజులుగా బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామం వద్ద మూసీ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు ధ్వంసమైంది. దీంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి బీబీనగర్-పోచంపల్లి మండలాల మధ్య
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు పిట్టల అశోక్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఆ�
బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ మహాసభ జిల్లా అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఆగస్టు 8వ తేదీన పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని ముదిరాజ్ సంఘం బీబీనగర�
నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమని ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ బిపిన్ వర్గీస్, మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం బీబీనగర్ ఎయిమ్స్ లో 60 మంది నర్
చదువుతోనే విజ్ఞానం, గౌరవం పెంపొందుతుందని రాష్ట్ర వయోజన విద్య డైరెక్టర్ జి.ఉషారాణి అన్నారు. సోమవారం బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలను ఆమె సందర్శించారు.
గత నెల రోజులుగా వ్యాక్సిన్ కొరతతో అంగన్వాడీ సెంటర్లు, సబ్ సెంటర్ల చుట్టూ చిన్నారులు, తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ఐదు సంవత్సరాలు పైబడిన చిన్నారులకు డీపీటీ ( డిఫ్తీరియా, పెర్టుస్సిస్ టెటానస్ ) అనే వ్యాక�
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాపై బీజేపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగులు భూములను భూమిలేని పేదలకు పంచాలని, కనీస వేతనాలు చట్టం అమలు చేసి రోజు కూలీ రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూమి, కూలీ పోరాటాలను ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మ�
విద్యార్థులు సైన్స్, శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించా�
బీబీనగర్ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఓ ప్రైవేట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో తలెత్తిన విభేదాలతో బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ జగదీశ్చంద్ర ఆ�
బీబీనగర్ మండల పరిధిలో పడమటి సోమారం గ్రామంలో గల శ్రీ లింగ బసవేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి సన్నిదానం నిర్మాణానికి మండల రైతు బంధు సమితి మండల మాజీ కో ఆర్డినేటర్ బొక్క �