రోడ్డు భద్రత పట్ల సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అడిషనల్ ఎస్పీ సిహెచ్.లక్ష్మీనారాయణ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పరిధిలోని గూడూరు వద్ద ఉన్న హైదరాబాద్–యాదగిరి టోల్ ప్లాజ
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గ్రామ పాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్బాస్తో పాటు కార్యాలయ సిబ్బందిపై అక్రమంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిపిఓ ల సంఘం యాదా�
బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో..
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ మండలంలోని మహాదేవపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఆకుల ప్రసన్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ పట్టణ కేంద్రంలో గర్భిణులకు న్యూట్రిషన్, డ్రై ఫ్రూట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస�
ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ విధుల్లో అంకితభావం చూపిన లైన్మెన్కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ పట్టణ కేంద్రంలో..
బీబీనగర్ మండలంలోని నీళ్ల తండా గ్రామంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షుడిగా రాజు నాయక్ ఎన్నికయ్యారు. �
బీబీనగర్ మండలంలోని రహీంఖాన్గూడ గ్రామంలో ఆడపిల్లల భవిష్యత్కు గ్రామ సర్పంచ్ నవ్వ శృతి అరవింద్ తనవంతు భరోసా ఇచ్చారు. ఇటీవల జన్మించిన ఓ ఆడబిడ్డకు తన సొంత నిధుల నుంచి రూ.5,000 నగదు సహాయాన్ని అందజేశారు.
రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బీబీనగర్ సీఐ ప్రభాకర్ రెడ్డి సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా..
వాసవీ కన్యక పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బీబీనగర్ మండలంలోని మహాదేవ్పూర్ గ్రామంలో ప్రముఖ ఆలయం శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో ఘనంగా పూ
బీబీనగర్ మండల పాలన అధికారుల (జిపిఓ) కమిటీ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్ ఆద్వర్యంలో స్థానిక తాసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న�
బీబీనగర్ పట్టణ కేంద్రంలోని సంజీవయ్య కాలనీలో నివాసం ఉంటున్న పొట్ట నర్సింహ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికుడిగా సేవలు అందిస్తున్నాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు. నర్సింహ మృతి ప
భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి భువనగరి కలెక్టర్ హనుమంత రావు అన�
కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించట్లేదని ఆరోపిస్తూ హోలియా దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్, బీబీనగర్ మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీబీనగర�
తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకులు, సహకార సంఘాలకు నామినేటెడ్ డైరెక్టర్లు–చైర్మన్ల నియామకం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆల్వ �