కరీంనగర్ మరో దివ్య క్షేత్రానికి వేదిక కాబోతున్నది. నగరం నడిబొడ్డున కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలేశుడి ఆలయానికి నేడే అంకురార్పణ జరగబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పద్మనగర్లో కేటాయించిన పదెకరాల స్థలంలో ట�
నగరంలోని పద్మనగర్లో ఈ నెల 31న ఉదయం చేపడుతున్న వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ, సాయంత్రం నిర్వహించే శ్రీనివాస కల్యాణానికి నగర ప్రజలందరూ తరలిరావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగు�
కరీం‘నగరాన్ని’ మరిం త సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
మత మౌఢ్యంతోనే సమాజానికి ముప్పు పొంచి ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హెచ్చరించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, ఏ మత ప్రవక్త కూడా హింసను బోధించడని చెప్పారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్లో కొత్తగా ఎలక్ట్రిక్ బ్యాటరీల ప్లాంట్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున�
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని, హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని
స్వరాష్ట్రంలోనే అభివృద్ధి పరుగులు పెడుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కేసీఆర్ సర్కారు ప్రాధాన్య�
స్వరాష్ట్రంలోనే పద్మశాలీలకు గౌరవం దక్కిందని, వారిని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అన్ని కులాలు, వర్గాలకు సమన్యాయం చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన మల్లన్న కల్యాణోత్సవానికి మంత్ర
కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఏల్వత్ గ్రామంలో రూ 5 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు శనివారం భూమి పూజ చేశారు. అలాగే మండలంలోని ఆయా గ్రా�
సీఎం కేసీఆర్ హయాంలో.. బీఆర్ఎస్ పాలనలో నారాయణఖేడ్ నియోజకవర్గం తలరాత పూర్తిగా మారిపోయిందని విద్య, వైద్యం,విద్యుత్తో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర�
మాటలు చెప్పే నాయకులకు నమ్మకుండా అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని దమగ్నాపూర్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బుధవారం భ�