జిల్లాకేంద్రంలోని బోర్గాం కమాన్ వద్ద హైవేపై దివంగత ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం భూమిపూజ చేశారు.
మున్నూరుకాపుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న కల్యాణ మండపం నిర్మాణం పనులు 15 రోజుల్లో పూర్తి చేస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి వెల్లడించ
విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. తద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించిన వారవుతాని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ప్రతి గుంటకు సాగు నీరందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామం వద్ద నిర్మిస్తున్న ఎత్తి
ఖమ్మం: నవంబర్ 6వ తేదీ నుంచి దివ్యమణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని ట్రస్టు చైర్మన్ చిర్రా రవి తెలిపారు. బుధవారం నగరంలోని ముస్తఫానగర్ లో అన్నదానం షెడ్ నిర్మా�
తలకొండపల్లి : మల్లప్పగుట్టపైకి వెల్లే ప్రధాన రహదారిపై స్వాగత తోరణానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల�