మండలంలోని తుమ్మిడిహెట్టి పంచాయతీ పరిధిలోని పీపీ నగర్లో బుధవారం గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ. 2.50 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు ప నులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు శం కుస్థాపన చేశారు.
ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికల తర్వాత అందరూ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం సైదాపూర్ మండలంలోని ఆరెపల్లిలో గ్రామ పంచాయతీ భవన�
రిమ్స్ దవాఖానలో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం పథకం కింద మంజూరు చేసిన క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం భూమిపూజ చేశారు.
ఛత్రపతి శివాజీ పరిపాలన నేటికి ఆదర్శప్రాయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని రణదీవేనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
Minister Niranjan Reddy | వెనుకబడిన ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్�
Speaker Pocharam | సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని తండాలు అభివృద్ధి సాధించాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, వర్ని మండలాల్లో పర్యటించారు. వర్ని మ�
సబ్బండ కులాల సంక్షేమమే బీఆర్ ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బేల మం డలం ఎకోరి, హేటి, భవానీగూడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్ల�
ప్రజల సౌకర్యార్థమే హైలెవల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని కోరుట్ల ఎమ్మె ల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయమని, నియోజక వర్గ అ భివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామన�
ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్కు అత్యాధునిక వసతులతో కూడిన మరో 2వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభి
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని గిరిగావ్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం నూతన గోదాం నిర్మాణానికి డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారె�
మహబూబ్నగర్ నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శాంతానారాయణగౌడ్ ట్రస్ట్, సెయింట్ ఫౌండేషన్ ఆధ�
Minister Harish Rao | ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా మరింత సస్యశ్యామలం కానున్నది. దశాబ్దాలుగా పరితపించిన రైతుల సాగునీటి కల తీరనున్నది. రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభు త్వం మంజూరు చేసింది.