ఆడలేక పాత గజ్జెలు అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం తీరు. కార్యాచరణ లేక, పాలన చేతగాక, సక్రమంగా సాగు, తాగు నీరందించలేక, కరెంట్ ఇవ్వలేకపోతున్న పాలకపక్షం చేతగానితనాన్ని నిలదీసిన వారిపై ఎదురుదాడికి దిగుత
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేటికే శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా ర
Bhatti Vikramarka | తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమైన సింగరేణి ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ కళకళలాడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. 100 శాతం ఆక్యుపెన్సితో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. త్వరలోనే నష్టాల నుంచి బయటపడతామని, పాత బకాయిలు కూడా తీర్చుకుంటా
RS Praveen Kumar | యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి సాక్షిగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ అవమానాలు లేని భారత�
Balka Suman | దళితులు, బీసీ మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుంటున్న ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు (Bhatti Vikramarka) అవమానం జరిగింది. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొ�
V Hanumantha Rao | ఖమ్మం ఎంపీ టికెట్ రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన మీద పగ పట్టిండు, కక్ష పెంచుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కన్నీరు పెట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద�
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభు త్వం అమలుచేస్తున్న గృహజ్యోతి పథకంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మ రింత స్పష్టతనిచ్చారు. ఒక రేషన్ కార్డుపై ఒక్కరికే ఇది వర్తిస్తుందని, 200 యూనిట్లలోపు విద్యుత్తును వాడ�
రాష్ట్రవ్యాప్తంగా కరువు ఉన్నదని, సాగునీరు అడగొద్దని సీఎం రేవంత్రెడ్డి రైతులను కోరారు. ఎండాకాలంలో తాగు నీటి సమస్యలు రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
Rythu Nestam | రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలిసి ప్రారంభించారు. రైతు వేదికలకు వీడియో కాన్�
రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని వి�