Telangana Secretariat | రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో.. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
KTR | రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రంకెలు వేయడం మానేసి దమ్ముంటే కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మా సవాల్ను స్వీ�
KTR | ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తాడని ఎవరు అనుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్ చెప్పి పచ్చి అబద్దాలను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి �
KTR | దేశ ప్రధాని నరేంద్ర మోదీ తలకిందులుగా తపస్సు చేసినా.. రాహుల్ గాంధీ మరో వంద జోడోయాత్రలు చేసినా.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప
చాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. 12 వేల మద్దతు ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసగిస్తే, కనీస మద్దతు ధర ప్రకటించకుండా నామమాత్రపు పసుపుబోర్డు ఇచ్చి బీజేపీ మోసగించి�
ఎన్నికల సిబ్బంది శిక్షణపై గందరగోళం నెలకొన్నది. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ మేరకు రిటర్నింగ్ (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల (ఏఆర్వోల)కు గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో
KP Vivekananda | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుల గణనపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించా�
Power Demand | తెలంగాణ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 16వేల మెగావాట్లకు చేరువైంది. గత ఏడాది మార్చి 8న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్ను అధిగమించినట్లు విద్యుత్శాఖ ప్రకటించింది. ఈ నెల 7న నమోదైన 15,920 మెగావాట్ల
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో గత నెల 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో గురైన బాధితులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా కల్
Telangana | తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన మండలిలో ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.