ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార తెలిపారు. ఓయూలో విద్యుత్, తాగునీరు కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం,
ముగ్గురు ప్రముఖులు శనివారం కరెంటు కోతల ప్రభావానికి గురయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి సీతక్క, మాజీమంత్రి మల్లారెడ్డి పాల్గొన్న కార్యక్రమాల్లో పవర్కట్ కావటం గమనార్హం. వీరు ప్రముఖులు కాబట్ట
Congress Party | ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రఘురాం రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి�
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కథ మళ్లీ మొదటికొచ్చింది. అభ్యర్థి ఎంపికపై జిల్లా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటం ఏఐసీసీకి తలనొప్పిగా మారింది. ఖమ్మం కాంగ్రెస్లో ముగ్గురు కీలక నేతల ఆధిపత్య ధోరణి మధ్య ఎ�
‘రాష్ట్రంలో కరెంట్ కోతల్లేవు.. ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’ అని మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేసి 24 గం టలు తిరగక ముందే �
రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు కర్రుకాల్చి వాత పెట్టాలని మాజీమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస
Power Cut | కాంగ్రెస్ ప్రభుత్వంలో సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికే పవర్ కట్ సెగ తగిలింది. భట్టి విక్రమార్క పాల్గొన్న ఓ మీటింగ్లోనే కరెంటు పోయింది. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు ఆయన చీకట్లోనే ఉండాల్సి వచ్చ�
V Hanumantha Rao | మల్లు రవికి తాను టికెట్ ఇప్పిస్తే.. టెన్ జన్పథ్లో భట్టి విక్రమార్క తన కాళ్లు మొక్కిండు అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana | కాంగ్రెస్ పాలనలో అబద్దాల పోటీ కొనసాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల రుణమాఫీపై సీఎం, డిప్యూటీ సీఎం పోటీపడి అబద్దాలు మాట్లాడుతున్నారని హ�
కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు.
Congress | ఖమ్మం నుంచి బరిలోకి దింపే అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చులేకపోతున్నది. ఎంపీ టికెట్ను తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేట�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7వేల కోట్లు విడుదల చేసిందని, అవి ఏం చేశారో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ డిమాండ్ చేశా�
Bakka Judson | రైతుబంధు నిధుల మళ్లింపుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన బక్క జడ్సన్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ మంత్రి భట్టి విక్రమార్కనా..? మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా..?
Congress | ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్�