RS Praveen Kumar | ప్రపంచ స్థాయి కెదిగిన సంక్షేమ గురుకుల పాఠశాల గౌలిదొడ్డిలో గత మూడున్నర నెలలుగా జీతాలు రావడం లేదని సబ్జెక్టు నిపుణులు, సీనియర్ ఫ్యాకల్టీ సమ్మె చేయడమంటే మళ్లీ దళిత ఇతర పీడిత జాతులను రాతియుగం నాటి రో
KTR | రాష్ట్రంలో విద్యుత్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజుల తరబడి కరెంట్ ఉండడం లేదు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవని, అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందిస్తున్నామని ప్రభుత�
రాష్ట్రంలో జల (హైడల్) విద్యుత్తు ఉత్పత్తిని పెంచాలని విద్యుత్తుశాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించారు. అన్ని ప్లాంట్లల్లో గరిష్ఠ విద్యుత్తు ఉత్పత్తిని సాధించేందుకు చర్యలు చేపట్టాలని �
Bhatti Vikramarka | కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాలను దృష్టిలో ఉంచుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు అన్ని రకాల చ�
సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11.6.2021న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలుపెట్టారు. జూలై 2, 2023 నాడు ఆ వాల్ నిర్మాణం జరిగింది. కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సాగర్లోకి నీళ్లొచ�
అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై ఆడబిడ్డలు ఆగ్రహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించా�
నిండు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని, వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (
Sabitha Indra Reddy | వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే.. జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తది అని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి స�
KTR | ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క