బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామంలో మాజీ వార్డు మెంబర్ సోడె గోపయ్య (50) తన చేసులో నువ్వులు వర్షానికి తడవకుండా ఆరబోస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుపడింది. దీంతో గోపయ్య..
నింగి నిండా కారుమబ్బులు.. వీస్తున్న ఉగ్రరూప వడగాల్పులు.. రోడ్డు మీద మట్టిని రజనులా ఎగరేస్తున్న గాలి దుమారం.. ఇదీ శనివారం మధ్యాహ్నం జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద కనిపించిన భీతావహ దృశ్యం. వర్ష
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి హెచ్చరించారు. శనివారం రిలే నిరాహారదీక్షలు 38వ రోజుకు చేరుకోవడంతో దీక్షల్లో..
చేతికి వచ్చిన మొక్కజొన్న అగ్ని ప్రమాదంలో కాలి బూడిద కావడం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో జరిగిన అగ్నిప్రమాదం�
వ్యవసాయం అంటే కేవలం చెమట చిందించడమే కాదు. అది ఒక నిరంతర తపస్సు, పక్కా ప్రణాళికతో కూడిన జీవన కళ అని నిరూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ సీనియర్ రైతు. మూడు దశాబ్దాలకు పైగా ఒకే పంటను నమ్మ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చండ్రుగొండ రోడ్డు, గుండెపుడి సమీపంలో గల ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆదివారం (మే 3వ తేదీ) ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న “హిందూ సమ్మేళనం” కార్యక్రమాన్ని జయప�
"అడిగితే హక్కులు రావు.. పోరాడితేనే లభిస్తాయి" అనే నినాదంతో జూలూరుపాడు మండల వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) తదితర వామపక్ష పార్టీలు, వివిధ
కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని టీజీబీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.రంగనాథ్ అన్నారు. ఇల్లెందు సింగరేణి కార్మికుల సంఘం టీజీబీకేఎస్ ఏరియా ఉపాధ్యక్ష
స్థానిక జిల్లా కేంద్రంలోని రామవరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత లేనినా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి "బాల భరోస" కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె కేక్ కట్ చేసి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఆధ్వర్యంలో మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛా
కొబ్బరి చెట్టు కాయలు పడి ఇళ్ల రేకులు పగలడమే కాకుండా పిల్లలకు గాయాలు కావడం నేపథ్యంలో ప్రారంభమైన వివాదం చివరకు ఘర్షణగా మారి, వ్యక్తులపై దాడికి దారితీసిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పో�
పాల్వంచలోని నవ భారత్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం కార్మిక హక్కులను కాలరాస్తున్నదని, కార్మిక హక్కులను కాలరాస్తే సహించబోమని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏజె రమేష్, అధ్యక్షుడు క�
బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో సెంచరీతో రికార్డు సాధించింది. గత ఏడాది కాలంలో వంద కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలు నిర్వహించి ఆస్పత్రి అరుదైన రిక