కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మణుగూరు క్రాస్ రోడ్డు సమీపంలోని సందెళ్ల రామాపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగభిక్షం తెలిపిన..
కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐటీసీ యాజమాన్యం కనీసం గుర్తించడం లేదని, ఏదేమైనా రానున్న రోజుల్లో రిలే దీక్షలు కాస్తా సమ్మెగా మారతాయని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిర�
వేసవి సెలవుల్లో యువత జాగ్రత్తగా ఉండాలని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో చెరువులు, వాగులు, కిన్నెరసాని, గోదావరి తదితర ప్రాంతాల్లో ఈతకు వెళితే యువత అప్రమత్�
అనారోగ్యంతో ఉన్న గర్భిణీకి ఎంత కష్టం వచ్చి పడిందో.. భద్రాచలం ఐటీడీఏకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బూర్గంపహాడ్ మండలం మోతే పట్టీనగర్ పంచాయతీలోని ఆదివాసీ గిరిజన గ్రామం చింతకుంటకు చెందిన ఏడు నెలల గర్భిణీకి సుస�
కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐటీసీ యాజమాన్యం పరిష్కరించేందుకు కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలవకపోతే ఏ క్షణమైనా సమ్మెబాట తప్పదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమి
ఇటీవల జరిగిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రెండు ఎన్నికల పిటిషన్లు దాఖలయ్యాయి. డివిజన్ 47 (పాత పాల్వంచ), డివిజన్ 54 (సఫాయి బస్తీ) ఎన్నికలను రద్దు చేసి, గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాల�
గత కొన్ని రోజులుగా కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపడుతున్నా ఐటీసీ యాజమాన్యం పట్టించుకోక పోవడం శోచనీయమని, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఐటీసీపై ఉంద�
స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని డా.నవ జ్యోతి అన్నారు. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామ పంచాయతీలో జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఈద్ మిలాఫ్" కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్ని మా
కాంట్రాక్టర్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశ పెడుతున్న కన్వెన్స్ వాహనాలలో పాత డ్రైవర్లను కొనసాగించాలని కోరుతూ వి.కే.సీఎం ఫిట్ సెక్రటరీ ఈ.శంకర్ నాయకత్వంలో వి.కే.సీఎం మేనేజర్ ముర�
భధ్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్న డాక్టర్ క్రాపా విజయ్ ఉత్తమ వైద్య సేవలకు గాను రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న సందర్భంగా బుధవారం ఆయనను యూటీఎఫ్ ఆధ్వర్యంలో �
రెండు వారాలుగా కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపట్టినా ఐటీసీ యాజమాన్యం ఆ సమస్యలను గాలికి వదిలేసిందని, చర్చలకు కూడా పిలవకుండా తాత్సారం చేస్తుందని కాంట్రాక్టు కార్మిక సంఘ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రయాణికుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. మండల కేంద్రం నుండి రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు కనీసం నీలువ నీడ లేకపోవడం అధికారుల నిర్లక్�
సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనని, మనుషుల మధ్య విభేదాలు మనమే సృష్టించుకున్నవేనని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజు అన్నారు. కొత్తగూడెం ప్రాంతంలోని 5 ఇంక్లైన్ గ్రూప్ మైన్స్లో నిర్వహించ�
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వరదలు, విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఆ విపత్తుల నుండి తప్పించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ టీఎ�