ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలతో ప్రజల విశ్వాసం పెంచాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మెరు�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్లో పైప్లైన్ పనుల పేరిట ఇష్టానుసారంగా రోడ్లను తవ్వడంపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్ ఖని ఓపెన్కాస్ట్ విస్తర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం సీతాయిగూడెం వెంగలరాయ సాగర్ ప్రాజెక్టు అలుగు నిర్మాణాన్ని బీఆర్ఎస్ మండల కమిటీ శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా..
తెలంగాణ రాష్ట్రం దొంగల చేతుల్లోకి పోయిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 60వ వార్డులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల సిబ్బంది బాధ్యతగా ఉండాలని ఇల్లెందు డీఎస్పీ వెంకన్న బాబు అన్నారు. గురువారం టేకులపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల డెకరేషన్, లైటింగ్, సౌండ్ సిస్టం యూనియన్ ను బుధవారం మండల కేంద్రంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. డెకరేషన్ యూనియన్ లో 38 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
అతివేగంతో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన ఆళ్లపల్లి మండలంలో బుధవారం జరిగింది. ఎస్ఐ ఎం. సోమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి మర్కోడు పంచాయతీ కిచనపల్లి గ్రామానికి చెందిన పడిగ సూర్యప్రకాష్
పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి TSPALA (తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ అకడమిక్ లెక్చరర్స్ అసోసియేషన్) నాయకులు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా TSPALA అధ్యక్షుడు గోళ్ల
టేకులపల్లి మండలంలోని టేకులపల్లి, దాసుతండ, సింగ్యాతండ, లచ్యతండ ఎ-కాలనీ, బి-కాలనీ పరిధిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని..
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను టేకులపల్లి మండలంలోని బోడు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బోడు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...
జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్, హైదరాబాద్లో ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో (SLIPSGM 2025–26) ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెం విద్యార్థులు సత్తా చాటారు. తెల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొత్తతండా, బొమ్మనపల్లితండా, బిల్లుడుతండా, లచ్యతండా, టేకులపల్లి గ్రామాల్లో కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బెస్ట్ ఆఫీసర్గా ఎంపికైన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజును సింగరేణి కాలరీస్ ఎస్సీ–ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జీఎం కార్యాలయంలో..
చుంచుపల్లి మండలం ధన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ఎస్టీ లూయిస్ మ్యారి డి మాన్ ఫోర్ట్ 353 జయంతిని పురస్కరించుకుని శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో పాటు ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్ట్ క�
సాధారణంగా పెళ్లి పత్రికలు అంటే దేవుళ్ల బొమ్మలు, రంగురంగుల డిజైన్లు, పట్టు వస్త్రాల అలంకరణలతో కనిపిస్తాయి. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు తన పెళ్లి �