రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, గురుకుల పాఠశాలల టెండర్లలో అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీశ్రావు, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని అశ్వారావుపేట న�
రైతులకు ఇబ్బందికరంగా మారిన మొబైల్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా బస్తాల కొరత లేకుండా సకాలంలో పంపిణీ చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఏఐయూకే
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్ రావు అక్రమ అరెస్టును వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్య�
ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో ఉర్దూ మీడియాన్ని కూడా ప్రవేశ పెట్టాలని మైనారిటీ సంఘం ర�
వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. గుర
చుంచుపల్లి మండలం రాంపురం పరిధిలోని పెద్ద చెరువులో తూము షట్టర్లు దెబ్బతినడంతో వర్షపు నీరు నిల్వ కాకుండా దిగువకు వెళ్లిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు
బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) పార్టీకి సైనికుల్లా పనిచేస్తూ, బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలో నిర్వహించిన సమావేశంలో �
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి డి.వాసంతి అన్నారు. �
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జరిగే సర్వేలో అర్హత కలిగి ఉన్న ఒక్క ఓటరు ఓటు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్వోలపై ఉందని బూర్గంపహాడ్ డిప్యూటీ తాసీల్దార్ �
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో బుధవారం కేవీకే ప్రాంగణంలో "మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ (MANP) 2026–27" కార్యక్రమంలో భాగంగా కంది పంటపై క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమోన్స్ట్రేషన్స్ (CFLDs) అమలుక�
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ కార్�
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక �
ప్రకృతి కన్నెర్ర చేసినా, కాలం కలిసి రాకపోయినా అన్నదాత తన ఆరాటాన్ని, పోరాటాన్ని ఆపడం లేదు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో వర్షపాతం పూర్తిగా తగ్గిపోవడం, మరోవైపు బోరు బావుల్లో నీటి మట్టాలు అడుగంటి పోతుండడంతో భద�
కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేసేందుకు ఉద్దేశించిన కొత్త చట్టం 'వీబీ జీ రామ్ జీ' ఉపాధి హామీ కూలీల ఉపాధిని దెబ్బతీస్తుందని, ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా
సింగరేణి కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాల్లో కొనసాగుతున్న అధికారుల రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సంఘీభావం ప్రకటించింది. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కాపు కృష్�