సీఎం పీఎఫ్ (CM PF కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) కార్యాలయాన్ని కొత్తగూడెంలోనే కొనసాగించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ బహిరంగ లేఖ ద్వారా ప్రభుత్వ
తెలంగాణ సిరుల తల్లి సింగరేణి రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, దందాలపై సిబిఐచే విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ తల్�
వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా తమ గ్యమస్థానాలకు చేరుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానిక�
నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ పంచాయతీ రాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పులిగంటి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు మంగళవారం సంఘ సభ్యులత�
సింగరేణిలో 'సైట్ విజిట్' దందాపై సమగ్ర విచారణ చేపట్టాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం టీబీజీకేఏస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల�
స్వాతంత్య్ర ఉద్యమ శంఖారావం వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు భారత రాజ్యంగ రచన ఘట్టాలను తెలియజేసేలా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ ఫిట్మెంట్ ను వెంటనే ప్రకటించాలని, గిరిజన సంక్షేమ శాఖలోని పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పి
కోతులు, కుక్కల వల్ల టేకులపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కావునా వాటి బెడద నుండి ప్రజలను కాపాడాలని ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి న�
ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిసి ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. శనివ�
సంక్రాంతి పండుగ అంటే పందెంలో కోడి మెడ తెగాలి, లేకపోతే చైనా మాంజాతో వాహనదారుల మెడ తెగాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి. పండుగ వచ్చిందని సంతోషపడాలా లేక బయట అడుగుపెడితే ఏమవుతుందో అని ఆందోళన పడాలో తేలని వ్యవహ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ లక్ష్మనాయక్ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీలను మంగళవారం నిర్వహించారు. సులానగర్లో నిర్వహించిన పోటీల్లో..
సంక్రాంతి థార్మిక పండుగ కాదని, పాడి పంటల పండుగ, రైతుల పండుగ అని, కుల మతాలకు అతీతంగా మనందరి పండుగ అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. శనివారం రామవరంలోని సుభాష్ చంద్రబోస్ నగర్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో నూతనంగా ఎన్నికైన పలు పంచాయతీల సర్పంచులకు శనివారం జగదాంబ దేవి సేవాలాల్ ఆలయ ప్రాంగణంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డుకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లర్క్ ఇమామ్ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. తన చిన్ననాటి స్నేహితుడు ఇమామ్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివార