భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తుడుందెబ్బ నూతన కమిటీని శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ సమక్షంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనానాయణ ఆధ్వర్యంలో ఏకగ్
గత రెండు రోజులుగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో కార్మికుల క్వార్టర్లలో విద్యుత్ వినియోగం అధికమైంది. పెరిగిన లోడ్తో పాటు ఎండ తీవ్రత కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్న ఘటనలు చోటుచేసుకుంటున్�
చుంచుపల్లి మండలంలోని త్రీ ఇంక్లైన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గీతం ప్రవళిక భర్త రాజీవ్ గాంధీపై శుక్రవారం రాత్రి దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో సర్పంచ్ గెలుపునకు కృషి
బీఆర్ఎస్ పాలన అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని ఆ పార్టీ కార్పోరేటర్ సింధు తపస్వి అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో ఇల్లెందు ఎమ్మెల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండల తీవ్రత నిప్పుల కొలిమిని తలపిస్తుంది. జూలూరుపాడు మండలంలోని తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారిపై వినోబానగర్ గ్రామ సమీపంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు వంతెన వద్ద ఓ స్కూటీ శుక�
సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధి, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం జూన్ 2న కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టే మహా ధర్నాను జయప్రదం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షుడ
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో ఘనంగా జరుగుతున్న 14వ ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ (IMWF) మహాసభల్లో కొత్తగూడెం ప్రాంతానికి చెందిన కార్మిక నాయకులకు కీలక బాధ్యతలు దక్కాయి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీ
రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మోడు వారుతున్న చెట్లుపై “నమస్తే వెబ్” లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. ప్రకృతి ప్రేమికుడు, సింగరేణియన్ ఎన్.రాజశేఖర్ స్వయంగా ముందుకు వచ్చి ఆ చెట్లకు నీ
రాబోయే ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం అలాగే ఈ-రోల్ మ్యాపింగ్ పురోగతి మెరుగుదల లక్ష్యంగా చుంచుపల్లి మండల స్థాయి రాజకీయ పార్టీల సమావేశాన్ని తాసీల్దార్ నాగరాజు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశం ఈఆర్ఓ క�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీలో ట్రాన్స్కో డీఈ జీవన్ కుమార్ ఆదేశాల మేరకు ఏడీఈ నరసింహారావు పర్యవేక్షణలో ఏఈ ఉపేందర్ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ శాఖ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్ల వద్ద హెచుత�
ఎండాకాలం తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో రుద్రంపూర్ మార్కెట్ ఏరియాలో ప్రతి గురువారం నిర్వహించే వారాంత సంత ఈసారి వెలవెలబోయింది. సాధారణంగా మధ్యాహ్నం నుండే రద్దీగా ఉండే సంతలో ఈసారి సాయంత్రం ఐదున్నర గంట�
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో వి.కె.సి.ఎం ప్రాజెక్టు ప్రభావిత, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పెనగడప గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించ
కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో నూతనంగా నిర్మించిన డ్రైవర్స్ రెస్ట్ హాల్ను గురువారం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు ప్రారంభించారు. డ్రైవర్లకు మెరుగైన సౌకర్యాలు, విశ్రాంతికి అనుకూలమైన వాతావరణం కల్
వివిధ మండలాల నుండి ట్రాక్టర్లు, లారీల్లో వచ్చిన మొక్కజొన్న అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండ
భవన నిర్మాణ కార్మికుల సుదీర్ఘ కాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న రాష్ట్ర లేబర్ కార్యాలయం ముందు నిర్వహించ తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) భద్రాద్రి కొత్తగూడెం జిల్ల�