చుంచుపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం రేపటి నుండి కొనసాగనుంది. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు ఆదివారం నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు వేయనున్నారు. మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 168
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పాల్వంచలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారిలో గల అంబేద్కర్ విగ్రహానికి అఖిల భారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ (ఉత్తర పొంటు కాలనీ) లో నూతనంగా వైన్ షాప్ ఏర్పాటు చేసేందుకు యజమాని ప్రయత్నిస్తున్నాడని, వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దని కోరుతూ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను కట్టడి చేసి, కేటీఆర్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లాకవత్ గిరిబాబు అన్నారు. జ
కార్మికుల హక్కుల కోసం, వారి జీతాల పెంపుదల కోసం బలమైన ఐక్య పోరాటాలు ఉధృతం చేయాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేశ్ అన్నారు. సిఐటియు పాల్వంచ పట్టణ మహాసభ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఈరోజు వరకు రోడ్లపై తట్టెడు మట్టి పోయట్లేదు, కొత్త రోడ్ల నిర్మాణం చేయడం లేదని ఆరోపిస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్ష
పాత పాల్వంచలో గల మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గండికోట సంజన, చండ్ర భావజ్ఞ సోమవారం తెల్లవారుజామున పాఠశాల నుంచి పారిపోయారు. విద్యార్థినుల అదృశ్యంపై తల్లిదండ్రుల�
చుంచుపల్లి మండల 1వ అధ్యక్షుడిగా ముత్యాల రాజేశ్, చుంచుపల్లి మండల 2వ అధ్యక్షుడిగా గూడెల్లి యాకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రేగ కాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అడ్డంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలను తెలియజేస్తూ అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
సింగరేణిలో పేరుకుపోయిన కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కమిటీల పేరు మీద కాలయాపన చేయవద్దని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం కొత్త�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధ్వంసమైన రహదారుల మరమ్మతులను వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి క�
చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశాల మేరకు సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టీబీ అలర్ట్ ఇండియా వారి ఆధ్వర్యంలో బుధవారం క్ష�
టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం గిరిజన శాఖ నిర్వహించిన ప్రజా దర్భార్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పీఓ రాహు
ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ జనపరెడ్డి గోపి కృష్ణ అధ్యక్షతన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం కొత్తగూడెం జిల్లా కోర్టులో నిర్