సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పని చేయాలని సింగరేణి డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం కొత్తగూడెం ఏరియా జన�
జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల ఆదేశాల మేరకు జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం అనంతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ, అవగాహన శిబిరాన్ని నిర్�
ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి పాలన సాగిస్తే పాలకులకు ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశంలో తీవ్రమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడ
ప్రజా సమస్యల పరిష్కారం, మండల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా జూలూరుపాడు మండల నూతన సర్పంచులందరూ కలిసి నూతనంగా 'సర్పంచుల సంఘం'గా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని పది మంది సభ్యులతో...
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి పారదర్శకత లేకుండా నిర్వహించిన రూ.9 కోట్ల 60 లక్షల డిపిఆర్ టెండర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేసి ఎమ్మెల్యే కూనంనేని చిత్తశుద్ధి నిరూపి�
సారపాక పంచాయతీలోని సుందరయ్యనగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు మంగళవారం సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లుతో కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు. ఈ కాలనీలో గుత్తేదారు మ
పారిశ్రామికవాడ సారపాకలోని పలు కాలనీల్లో ఎక్కడ పడితే అక్కడ ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేస్తూ ఇసుక మాఫియా అక్రమ ఇసుక వ్యాపారం యధేచ్ఛగా సాగిస్తున్నారు. సారపాకలోని భాస్కరనగర్, మసీద్ రోడ్, రాజీవ్నగర�
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కొరకై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13న జిల్లాలో జరిగే ఛలో కలెక్ట
ఇల్లటూరి హరీశ్ అనే వ్యక్తికి బీఆర్ఎస్వీతో ఎటువంటి అధికారిక సంబంధం లేదని బీఆర్ఎస్వీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సంకుబాపన అనుదీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి ఆర్గనైజేషన్�
కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్షాప్ను నూతన ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వర్క్షాప్లోని అన్ని సెక్షన్ల కార్మికులు, పిట్ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలి
12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేసి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ– ఐ ఎన్ యు సి–సి ఐ టి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా, ముట్టడి కార్యక్రమం వ�
2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 538 మార్కులు సాధించి టేకులపల్లి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని సాగంటి హర్షితకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్-కొత్తగూడెం
బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో తురకకాశ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సంఘ జెండాను ముఖ్య అతిధిగా హాజరైన తురకకాశ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాషా ఆవిష్
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో సోమవారం జూలూరుపాడు మండల కేంద్రంలో భ