సింగరేణి సంస్థలో అధికారులు (ఎగ్జిక్యూటివ్లు), ఉద్యోగులు(ఎన్సీడబ్ల్యూఏ) ఉద్యోగులందరికీ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ (పీఎంఈ) నిర్వహించాలని కార్పొరేట్ సేఫ్టీ విభాగం జారీ
మణుగూరు ఏరియాలోని పీకేఓసీ-2 మైన్లో 43 సంవత్సరాల సుదీర్ఘ సేవను విజయవంతంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందిన హెడ్ ఓవర్మెన్ కోల గురుమూర్తికి అధికారులు, సహచర ఉద్యోగులు ఆత్మీయంగా ఘన సన్మానం చేసి వీడ్కోలు పలి
బూర్గంపహాడ్ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం ఎంపీడీవోకు అందజ
ములకలపల్లి మండలం చవిటిగూడెం గ్రామ ఆదివాసీ బిడ్డ శిరీష మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని పోలవరం గ్రామానికి చెందిన ఆదివాసీలు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాత్రి శిరీష మ�
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటకు వినియోగించే నీటిలో బల్లి పడిన ఘటనను నిరసిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యదర్శి ఎస్కే ఫైవ్ దాదాపై అలాగే 27వ డివిజన
జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని, అలాగే పడమటి నర్సాపురంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. మండల క�
కొత్తగూడెం ఏరియాలో ఏజీఎం (సివిల్)గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన చివుకుల రామకృష్ణకు సోమవారం రుద్రంపూర్ ఆర్సీఓఏ క్లబ్లో ఘన వీడ్కోలు పలికారు. అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కుటుంబ సభ�
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్ )లో భాగంగా జారీ చేసిన నోటీసులు దుమ్ముగూడెం మండల ఓటర్లకు తిప్పలు తెచ్చిపెట్టాయి. స్థానిక పంచాయతీల్లో సవరణ ప్రక్రియకు సంబంధించిన యాప్ పనిచేయక పోవడంతో మండలంలో�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే నీటి ట్యాంకులో బల్లి పడినప్పటికీ అదే నీటితో వంట చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఎప్పటిలాగే మ�
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని బూర్గంపహాడ్ అంబేద్కర్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన బూర్గంపహాడ్ అంబేద్కర్ కాలనీ నుండి గత కొంతకాలంగా సుమారు 30 ట్రాక్టర్ల ద్�
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. మేజర్ పంచాయతీలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, డ్రైనేజీలను పిచ్చి చెట్లు కమ్మేసి కనిపిస్తున్నాయి. అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంత�
ఆహ్లాదానికి, ఆరోగ్యకరమైన వాతావరణానికి వేదికగా నిలవాల్సిన చింతలచెరువు మినీ ట్యాంక్బండ్ ప్రస్తుతం నిర్వహణ లోపంతో నిర్లక్ష్యానికి గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్�
చుంచుపల్లి మండల పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం విద్యానగర్ బైపాస్ రోడ్డులోని సుమన్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థ�
హత్య చేసేందుకు కారుతో ఢీకొట్టగా ఆ వ్యక్తి ఖమ్మంలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుడి ఇంటికి నిప్పంటించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంఘటన బూర్గ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల రెండు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఒక బంక్ పది రోజులుగా పని చేయడం లేదు. మరో బంక్...