ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పిలుపునిచ్చారు. సర్దార్ 150 ఐక్యత పాదయాత్ర కార్యక్రమాలకు స
గ్రామీణ యువత తమ స్వశక్తితో ఎదిగి ఆర్థికంగా నిలదోక్కుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మతో కలిసి పాల్వంచ మండలం బండ్రిగొండ సమీపంలోని కోయగట్టు గ్రా�
ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లావ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించనున్న జాతీయ
భద్రాచలం వద్ద గోదావరి తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి జిల్లా యంత్రాంగాన్ని అప్�
సహజసిద్ధంగా వెలసిన అడవులు కేవలం వనరులు కావని, అవి భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ అమరువీరుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో గురువార�
అవయవ లోపం ఉందని కుంగిపోకుండా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని, ఇందుకోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం ఆనంద ఖని పాఠశాలలో సమగ్ర శిక్ష, ఆలింక
చర్ల మండలంలోని తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ గ్రామం పూసుగుప్పలో సెంట్రల్ స్పెషల్ అసిస్టెన్స్ (సీఎస్ఏ) నిధులు రూ.కోటితో నిర్మించిన సంచార వైద్యశాల టెలీ ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి కలెక్టర్ జ�
జనజీవనానికి ఇప్పడు అత్యంత ప్రధానమైనది ఆధార్. అది లేకపోతే ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉండిపోతాయి. దీంతోపాటు ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తీసుకున్న ఆధార్కార్డుల్లో అప్డేట్లు చేసుకోకపోవ�
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో దొడ్డి కొమ�
వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు.. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం జలశక్తి కార్యక్రమం ద్వారా ‘జల్ సంచాయి జన్ భాగిదారి’ విభాగంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి రూపకల్పన చేసింది. దీంతో కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సతీమణి శ్రద్ధ పాల్వంచ ప్రభుత్వ దవాఖానలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో కలె�
రైతులు పంటల సాగులో యూరియా వాడకం తగ్గించాలని, అవసరం మేరకు రసాయన, పురుగు మందులను పిచికారీ చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ
భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. భవిషత్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని అన్నారు. మండలంలోని జగన్నాథపురంలో బుధవారం జరిగిన భూభ
భద్రాద్రిని మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశం గ�