రాష్ట్రంలో నూతనంగా అమలుచేస్తున్న భూ భారతి చట్టంతో భూ సమస్యలు సులభ పద్ధతిలో పరిష్కారమవుతాయని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ నా�
ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. భద్రాచలంలో రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిల్�
భద్రాచలంలో శ్రీరామనవమి విధులు నిర్వర్తించే అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించొద్దని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ అధికారుల�
వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇం కుడు గుంతలు విరివిగా నిర్మించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జగన్నాథపురం రైతు వేదికలో భూ
ఓటరు జాబితాలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బీఎల్వోలను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ శనివారం ఐడీవోసీలో రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు.
గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్లు వేణు
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మంది�
విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 వి�
వచ్చే నెలలో జరుగనున్న శ్రీరామ నవమి, మహా పట్టాభిషేకం మహోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. భద్రాచలంలోని సబ్
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ పూర్తి చేశారు. పీవో, ఏపీవో, ఓపీఓలతో సమావేశం నిర్వహించి పోలింగ్ ప్రక్రియకు సిద�
భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ�
జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సైక్లింగ్ పోటీలను నిర్వహించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఈ పోటీలను ప్రారంభించారు. బైపాస్ రోడ్ వద్ద జరిగిన ఈ పోటీల్లో రెండు కిలోమీటర్లు సైక్లింగ్