భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ�
జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సైక్లింగ్ పోటీలను నిర్వహించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఈ పోటీలను ప్రారంభించారు. బైపాస్ రోడ్ వద్ద జరిగిన ఈ పోటీల్లో రెండు కిలోమీటర్లు సైక్లింగ్
ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా గిరిజన కుటుంబాల కోసం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్తో �
ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్.. అదనపు కల�