దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో మహిళలపై యాసిడ్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2022లో 19 మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన కేసులను జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక వెల్లడించింది.
Woman Shocked | ప్రియుడైన సహోద్యోగి మొబైల్ ఫోన్లో 13,000కు పైగా మహిళల నగ్న ఫొటోలు ఉండటాన్ని ప్రియురాలు చూసింది. (Woman Shocked) అందులో తనతోపాటు మరి కొందరు అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటంతో ఆమె షాక్ అయ్యింది. పని చేసే సంస్థకు ఈ విష
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కోర్టు సమన్లు జారీచేసింది.
బెంగళూరు విద్యుత్తు పంపిణీ అధికారుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళ్తుండగా కిందపడివున్న కరెంట్ తీగలు తగిలి తల్లి, ఆమె 9 నెలల బిడ్డ మృత్యువాత పడ్డారు.
Tragedy | Bengaluru Woman, 9 Month old Daughter Killed | విద్యుత్ వైరు రోడ్డుపై తెగి పడింది. చీకట్లో గమనించక ఆ వైరుపై కాలు వేయడంతో తల్లి, ఆమె 9 నెలల బిడ్డ మరణించారు. (Bengaluru Woman, 9 Month old Daughter Killed) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో మహిళలకు భద్రత కరువవుతున్నది! నేరగాళ్లు మహిళలను వెంబడించి వేధిస్తున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 8న రాత్రివేళ కొందరు ఉద్యోగినులకు
SUV Hits 3 Bikes | ట్రాఫిక్ నగరంగా పేరుగాంచిన కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఓ ఎస్యూవీ కారు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న రహదారిపై అతివేగంగా వెళ్తూ.. ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది.
Virat Kohli | కోహ్లీ 49 సెంచరీలకు ప్రతీకగా అభిమానులు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర 49 కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ల ముందు సింగిల్గా, గ్రూపులుగా ఫొటోలు దిగుతూ క్రికెట్ ప్రేమికులు సందడి చేస్తున్నార
couple set themselves on fire | సహజీవనం చేస్తున్న జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. (couple set themselves on fire) వారి అరుపులు విన్న ఇరుగు పొరుగువారు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగిం�
KTR | రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్