Apple New Office : టెక్ దిగ్గజం యాపిల్ బెంగళూర్లో అత్యాధునిక వసతులతో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. నూరు శాతం గ్రీన్ కార్యాలయంగా దీన్ని మలిచింది.
Spicejet | ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్న స్పైస్జెట్ విమానంలో గందరగోళం నెలకొంది. ఓ ప్రయాణికుడు గంటకు పైగా టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ పని చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
గోవాలో కన్న తల్లే నాలుగేండ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో హత్యకు గల కారణాలపై పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేకపోతున్నారు. అయితే తన కుమారుడికి దగ్గుమందు అధిక మోతాదులో పట్టించి, తర్వాత ఊపిరాడకుండా చేసి హత�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు నగరంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మహిళలపై 2023లో 3,260 నేరాలు చోటుచేసుకోగా, వీటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు 1,135 అని
Kannada language: బెంగుళూరులో హోటళ్లపై దాడి చేశారు. కన్నడ రక్షా వేదిక చేపట్టిన నిరసన ప్రదర్శన ఆందోళనకు దారి తీసింది. వాణిజ్య సముదాయాల్లో బోర్డులు స్థానిక కన్నడ భాషలో ఉండాలని ఇటీవల బీబీఎంపీ ఆదేశ�
నూతన సంవత్సర వేడుకలకు (New Year Celebrations0 కౌంట్డౌన్ షురూ కావడంతో బెంగళూర్లో స్ధానికులు, టూరిస్టుల భద్రత కోసం బందోబస్తు ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
Bengaluru Techies: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే టెకీలకు బెంగుళూరు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా సిగ్నల్ జంప్ చేసే అప్పుడు ఆ ఉద్యోగి కంపెనీకి ఫిర్యాదు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. ఓఆర్ఆర్, వైట్ఫ�
బిర్యానీ తర్వాత జనాలు అధికంగా ఇష్టపడేది కేక్స్ అంటే అతిశయోక్తి కాదు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీపై (Swiggy) ఈ ఏడాది బెంగళూర్ వాసులు ఏకంగా 85 లక్షల కేకులు ఆర్డర్ చేయడంతో ఈ నగరం కేక్ క్�
గతకాలం జ్ఞాపకాలు, బాల్య మధురస్మృతులు మనలో అందరినీ వెంటాడుతూనే ఉంటాయి. బెంగళూర్లోని ఓ సూపర్ మార్కెట్ ఈ భావోద్వేగాన్నే మార్కెటింగ్ మాయాజాలానికి ఎంచుకున్నా అందరినీ ఆకట్టుకునేలా మలిచింది.
NIA Raids | ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) అణచివేత కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దేశవ్యాప్తంగా దాడులు (NIA Raids) కొనసాగిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Hyderabad | విశ్వనగరంగా దూసుకెళ్తున్న హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలో మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాల జాబితాలో హైదరాబాద్ నిలిచింది. ఈ మేరకు మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్య
న్యాయ విశ్వవిద్యాలయా ల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘క్లాట్' (కామన్ లా అడ్మిషన్ టెస్ట్)లో బెంగళూరుకు చెందిన సైన్స్ విద్యార్థి ప్రద్యోత్ షా తన గురువునే అధిగమించి సంచలనం సృష్టి�