Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటిని వృథా చేయొద్దని, ప్రస్తుతం వాడుతున్న నీటి కంటే 20 శాతం తక్కువగా ఉపయోగించాలని పలు హౌసింగ్ సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి.
protect water | తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో నగరంలోని ఓ హౌసింగ్ సొసైటీ (housing society) కీలక నిర్ణయం తీసుకుంది. పామ్ మెడోస్ సొసైటీ (Palm Meadows society) తాగునీటిని దుర్వినియోగం చేసిన వారికి భారీ జరిమానా విధించాలని నిర్ణయించింది.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఒకప్పుడు ఎన్నో చెరువుల నుంచి నీళ్లు అందేవి. నగరం సాంకేతికంగా ఎదుగుతున్న కొద్దీ నీటి వనరులన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతూ వచ్చాయి.
Rameshwaram Cafe Blast | కర్ణాటక బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ కేసులో పోలీసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బృందం కేసును దర్యాప్తు �
Rameshwaram cafe blast | రామేశ్వరం కేఫ్లో బాంబు బ్లాస్ట్ జరిగిన సమయంలో అమ్మ ఫోన్ కాల్ చేయడంతో తాను ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డానని ఓ యువకుడు తెలిపాడు. లేదంటే తాను కూడా పేలుడు ధాటికి గాయపడే వాడినని �
Rameshwaram Cafe Blast : బెంగళూర్లోని రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటనకు సంబంధించి ధృవీకరించని వ్యాఖ్యలు చేసి దర్యాప్తును ప్రభావితం చేసేలా కర్నాటక మంత్రులు వ్యవహరించరాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర
Prashanth Neel | కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ ఇంట్లో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ దంపతులు సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం బెంగళూరుకు పయనమైన విషయం తెలిసిందే. దేవర షూటింగ్లో భాగంగా వె�
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్లో తొలిసారిగా జీరోకమీషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ ‘మనయాత్రి’ని గురువారం టీహబ్లో ప్రారంభించారు. డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం, నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ యాప్ లక�
కర్ణాటక రాజధాని, దేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరుపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేయనున్నది. ఇప్పటికే మోయలేని భారంగా మారిన అపార్ట్మెంట్, ఇండ్ల కిరాయితో అల్లాడిపోతున్న ప్రజలపై మళ్లీ పన్ను �
Akshata Murty | యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు (Bengaluru) రోడ్లపై కనిపించింది. తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తి, ఇద్దరు కుమార్తెలు అనౌష్క, కృష్ణతో కలిసి నగరంలోని రాఘవేంద్ర �
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో బెంగళూరు బోణీ కొట్టింది. శనివారం హోరాహోరీగా సాగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై విజయం సాధించింది.