Anand Mahindra | సిలికాన్ సిటీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు (Bengaluru) నగరంలో నీటి సంక్షోభం (Water Crisis)పై ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) స్పందించారు. ఈ మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని ఎలా సేవ్ చేయాలనే ద�
బెంగళూరులో నీటి సంక్షోభం రోజు రోజుకూ ముదిరిపోతున్నది. మునుపెన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడటంతో ప్రజలు ఇంట్లో వంట వండుకోవడం మానేసి రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. అంతేగాక రెండు రోజులకోసారి స
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై (BS Yediyurappa) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
నీళ్లు లేక కర్ణాటక అల్లాడుతున్నది.. ఒక్క బెంగళూరు నగరంలోనే 7 వేల బోర్లు ఎండిపోయాయి.. పాఠశాలల్లోనూ విద్యార్థులకు నీటిని అందించలేని దుస్థితి. అయినా.. అసలు బెంగళూరులో నీటి సమస్య లేదని అంటున్నారు ఆ రాష్ట్ర డిప�
Water Crisis | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో నీటి సంక్షోభంపై డిప్యూటీ సీఎం (Karnataka Deputy Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో నీటి కొరతే లేదంటూ వ్యాఖ్యానించారు.
బెంగళూరులో నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇలాంటి తీవ్రమైన కరువును రాష్ట్రం చూడలేదని పేర్కొన్నారు. రానున్న �
Viral Video | పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ హీరోలకు ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానులు ఏర్పడ్డారు. అయితే కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయారు.
Wife stabs sleeping husband | వివాహ వార్షికోత్సవం రోజున భర్త ఎలాంటి గిఫ్ట్ ఇవ్వకపోవడంపై భార్య మనస్తాపం చెందింది. రాత్రి వేళ నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది. (Wife stabs sleeping husband) తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో అడ్మి�
బెంగళూరులో మార్చి 1న బాంబు పేలుడు జరిగిన రామేశ్వరం కేఫ్ను శనివారం మళ్లీ తెరిచారు. పేలుడు జరిగిన ఎనిమిది రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసి కేఫ్ను ప్రారంభించింది యాజమాన్యం. జాతీయ గీతం ఆలపించి కేఫ్ను ప్ర
Water Crisis | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. కనీస అవసరమైన నీటి కోసం స్థానికులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. దీంతో ఇదే అదునుగా కొందరు సొమ్ము చేసుకుంటూ ని