Zero Shadow Day | రేపు (ఏప్రిల్ 24న) కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం ఒక దివ్యమైన దృశ్యానికి సాక్ష్యంగా నిలువనుంది. ఎందుకంటే రేపు మధ్యాహ్నం బెంగళూరులో కాసేపు నీడ మాయం కానుంది. ఇలా ఏ రోజులో అయితే కొంతసేపు నీడ మాయమవుతుందో �
బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రోవ్ ఎక్స్పీరియెన్సెస్ అనే కంపెనీ ఏప్రిల్ 28న ‘ఫారెస్ట్ బాతింగ్' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఒక ప్రకటన ఇచ్చింది.
Harshika Poonacha | కన్నడలో మాట్లాడినందుకు తనపై, కుటుంబంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారని కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటి హర్షికా పూనాచా ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని కర�
double murder | తనకు దూరంగా ఉంటుందన్న ఆగ్రహంతో మహిళను కత్తితో పొడిచి ఒక వ్యక్తి హత్య చేశాడు. కుమార్తె కోసం వచ్చిన ఆమె తల్లి రాయితో తలపై కొట్టి అతడ్ని చంపింది. జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి.
Bengaluru cafe blast | బెంగళూరు రామేశ్వరం కేఫ్ (Bengaluru Rameshwaram Cafe) పేలుడు కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది.
KTR | బెంగళూరు, హైదరాబాద్ సిటీలను పోల్చుతూ రెఫరెన్స్గా హైదరాబాద్ ఫొటో వాడకంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే ఇదీ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
Shobha Karandlaje | కేంద్ర మంత్రి కారు డోర్ను ఢీకొట్టిన బీజేపీ కార్యకర్త బస్సు కింద పడి మరణించాడు. దీంతో కేంద్ర మంత్రి కారు డ్రైవర్, బస్సు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జ�
Angry With Work Pressure | కంపెనీలో పని ఒత్తిడి చేయడంతోపాటు అందరి ముందు దూషిస్తున్న సీనియర్ పట్ల ఇద్దరు ఉద్యోగులు పగ పెంచుకున్నారు. గూండాలతో అతడ్ని హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో పోలీసుల
Ather Rizta | ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ..దేశీయ మార్కెట్కు నయా స్కూటర్ను పరిచయం చేసింది. రిజ్టా పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ
Chariot collapses | కర్టాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ గుడిలో ఇవాళ అపశృతి చోటుచేసుకుంది. బెంగళూరు రూరల్ పరిధిలోని అనేకల్లో హుస్కుర్ మడ్డురమ్మ గుడిలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 120 అడుగుల ఎత్తున�
Bengaluru | బెంగళూరు కొరమంగళ ప్రాంతంలో రెండురోజులుగా ఓ విమానం కలవరానికి గురి చేస్తున్నది. తక్కువ ఎత్తులో బోయింగ్ విమానం ఎగురడంతో స్థానికులు గందరగోళానికి గురవుతున్నారు.
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి.