BJP : బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు ఎలక్షన్ ఇంఛార్జీలను ప్రకటించింది బీజేపీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికల ఇం�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నగరంలో అతి భారీ వానలు ముప్పు తొలిగిపోయిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Newlywed Bride Cheats Man | బీజేపీ నేతను నవ వధువు మోసగించింది. అతడిని పెళ్లాడిన ఆమె లక్షల డబ్బుతో పారిపోయింది. ఆ మహిళకు మరో భర్త కూడా ఉన్నట్లు ఆ బీజేపీ నేత ఆరోపించాడు. మాయమైన నవ వధువుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Suvendu Adhikari | పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి బంగ్లాద�
Protests In Bengal | ట్యూషన్కు వెళ్లిన బాలిక అదృశ్యమైంది. ఆ మరునాడు కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. దీంతో పోలీసుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్పై దాడి చేసి ధ్వంసం చేశారు.
RG Kar's ex-principal | పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (డబ్ల్యూబీఎంసీ) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.
బెంగాల్లోని హౌరాలో ఓ ల్యాబ్ టెక్నీషియన్ అత్యంత నీచానికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 13 ఏళ్ల బాలిక ఓ దవాఖానలో నిమోనియాకు చికిత్స పొందుతున్నది.
Adhir Ranjan Chowdhury | పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పదవికి అధిర్ రంజన్ చౌదరి రాజీనామా చేశారు. శుక్రవారం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో పార్టీ ఓటమికి దారి తీసిన కారణాలను స
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్లో కూడా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు కొనసాగాయి. బీజేపీ అభ్యర్థితోపాటు పలువురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు.
Cyclone | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి శుక్రవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్లోని ఖేర్పురకు దక్షిణ నైరుతీదిశగా 750 కి.మీ దూరంలో కేంద్రీ�
Lok Sabha elections | లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో 63 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 76.02 శాతం పోలింగ్ నమోదు కాగా, జమ్ముకశ్మీర్లో 36.88 శాతం మేర కనిష్ఠ పోలింగ్ నమోదైంది.
Lok Sabha elections | దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 40.3 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ (ఈసీ) సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్లో గరిష్ఠంగా 51.87 �
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాజ్భవన్లో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశ