Bomb Attack On BJP Workers | పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై బాంబు దాడి జరిగింది. ఈ సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాంబు దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెల్చుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని తమ పార్టీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని ఆరాటపడుతున్నది.
bombs found in Bengal | పశ్చిమ బెంగాల్లో భారీ సంఖ్యలో నాటు బాంబులను స్థానికులు గుర్తించారు. ఒక తోటలో 31 బాంబులు పేర్చి ఉండటం చూసి భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని సీజ�
RG Kar Case | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై మళ్లీ విచారణ జరుపాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.
BJP MLA Rekha Patra | ఆవుల జనన ధృవీకరణ పత్రాలు చూపించాలని బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేపై
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతు పవనాలు ఈ వారం చివరినాటికి బంగాళాఖాతం , అండమాన్, నికోబార్ సమీప ద్వీపాలకు చేరుకుంటాయని తెలిపింది.
Assembly Elections: ఎస్సీ, ఎస్టీ ఓటర్లు బీజేపీ వైపు మళ్లారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ క్లారిటీ కనిపించింది. అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో కీలకమైన ఎస్సీ, ఎస్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) దేశంలో పెద్దఎత్తున రాజకీయ దుమారం కలిగిస్తున్నది. ఈసీ అధికారులు చెప్తున్న లక్ష్యాలు, ఉద్దేశాలు ఒక రక
పశ్చిమ బెంగాల్లో(Bengal) తొలి విడతగా 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు(Assembly polling) తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు, గురువారం(ఏప్రిల్ 23) పోలింగ్ ప్రారంభమైంది.
విభజించి పాలించు అనేది బ్రిటిష్ రాజనీతి అయితే పునర్విభజించి పాలించు అనేది బీజేపీ పన్నిన కూటనీతి. అందుకు మహిళలను అడ్డుపెట్టుకుని గట్టు దాటేందుకు ప్రయత్నించి భంగపడటం తాజా పరిణామంగా చెప్పుకోవాలి.
West Bengal: పశ్చిమ బెంగాల్లో ఏడు మంది జుడిషియల్ అధికారుల్ని నిరసనకారులు ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు చెందిన మాస్టర్మైండ్ను శుక్రవారం బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. సిలిగురిలోని బగ్
రాష్ర్టాల శాసనసభలకు ఐదేండ్లకోమారు ఎన్నికలు జరుగడంలో విశేషం ఏమీ ఉండకపోవచ్చు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చాలా రకాలుగా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయని చ