రాష్ర్టాల శాసనసభలకు ఐదేండ్లకోమారు ఎన్నికలు జరుగడంలో విశేషం ఏమీ ఉండకపోవచ్చు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు మాత్రం చాలా రకాలుగా ప్రాముఖ్యం కలిగి ఉన్నాయని చ
IPL 2026 : కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ విడుదలను బీసీసీఐ(BCCI) ఆలస్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) బిగ్ హింట్ ఇచ్చాడు.
Mamata Banerjee | బీజేపీ అంటే భగ్గున మండిపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ఎంపీకి ఏకంగా బెంగాల్ అత్యున్నత పురస్కారాన్ని ఆమె ప్రదానం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్�
Jammu & Kashmir : జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ ఫైనల్లోకి తొలిసారి ప్రవేశించింది. రెండు సార్లు చాంపియన్ అయిన బెంగాల్పై సెమీస్లో ఆరు వికెట్ల తేడాతో విజయ�
ఇటీవల కాలంలో దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న జమ్మూకశ్మీర్కు రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరే అరుదైన అవకాశం లభించింది. బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ రెండో సెమీస్లో ఆ జట్టు గెలుపు ముంగిట �
రాజకీయ కన్సల్టన్సీ సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడుల సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంట చీఫ్ సెక్రటరీ నందినీ చక్రవర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ మనోజ్ పంత్ వెళ్లడం వివాదాస్పదమైంది.
నిపా వైరస్గా అనుమానిస్తున్న రెండు కేసులను పశ్చిమ బెంగాల్లోని ఎయిమ్స్ కళ్యాణిలోగల ఐసీఎంఆర్ వైరస్ రిసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఆదివారం గుర్తించినట్లు అధికార వర్గాలు సోమవారం వెల్లడి�
Indian Navy : మరో నేవీ బేస్ (నౌకాదళ స్థావరం) ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళం సిద్ధమైంది. పొరుగునే ఉండి, ప్రమాదకరంగా మారుతున్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెక్ పెట్టే ఉద్దేశంతో కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలని నిర
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు.. విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు యథేచ్ఛగా పెరిగిపోయాయి. ఒకానొక దశలో ఈ పరిణామంపై కోర్టులు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అయినప్పటిక�
విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ యువ బ్యాటర్ పేరాల అమన్రావు దుమ్మురేపాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆడుతున్నది మూడో మ్యాచ్ అయినా ప్రత్యర్థి బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా అజేయ ద్విశతకంతో కదం�
Babri Masjid : అయోధ్యలోని బాబ్రీ మసీదు తరహాలో కొత్త మసీదును నిర్మించనున్నారు. దీని కోసం పశ్చిమ బెంగాల్లోని ముర్సీదాబాద్లో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే కబీర్ అనుచరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు
భారత ఎన్నికల కమిషన్కు (ఈసీఐ) బీజేపీ ఆదేశాలు ఇవ్వడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. రానున్న ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో ఓటరు జాబితా నుంచి ఒక్క నిజమైన ఓటరు పేరు తొలగించినా సహించ
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. జగిత్యాలలో �
భారత సీనియర్ స్పీడ్స్టర్ మహమ్మద్ షమీ పునరాగమనంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తిరిగి జట్టులోకి రాలేకపోయిన షమీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరఫున ర�