Student Drowns Boy for holiday | స్కూల్కు సెలవు కోసం ఒక విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఒకటవ తరగతి బాలుడ్ని చెరువులో ముంచి హత్య చేశాడు. (Student Drowns Boy for holiday) దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.
CAA Implementation : పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతన్ థాకూర్ తెలిపారు. బెంగాల్లో ఆయన ఓ పబ్లిక్ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మరో ఏడు రోజుల్లోగా సీఏఏ అ�
‘ఇండియా’ కూటమిలోని విభేదాలు బెంగాల్లో మరోసారి వీధికెక్కాయి. కూటమి పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య లోక్సభ సీట్ల పంపకంపై చిచ్చు రేగింది. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో పొత్తులో భాగ
Overhead water tank falls | రైల్వే ప్లాట్ఫారమ్పై వాటర్ ట్యాంక్ కూలింది. (Overhead water tank falls) ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రైతులు ఆందోళనకు చెందుతున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో ధాన్యం రాశులను కాపాడుకునేందుకు పరదాలు కప్పి అప్రమత్తమవుతున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో పొడి వాతావ�
భారత నావికా దశం బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలోని ఒక యుద్ధ నౌక నుంచి ఈ క్షిపణిని పరీక్షించామని, నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్టు నావికాదళం ప్రతినిధి బుధవారం తె�
దేశంలో ఒకేసారి రెండు తుఫాన్లు ముంచుకొస్తున్నాయి. అరేబియా మహాసముద్రంలో తేజ్ తుఫాన్, బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో (Falaknuma express) భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. సోమవారం రాత్రి 10గంటల వరకు నగరంలోని షేక్పేటలో అత్యధికంగా 3.9సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీప�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
బెంగాల్.. చిత్రకళకు కాణాచి. మహిళను అందంగా, హుందాగా చిత్రించడం అక్కడి చిత్రకారులకు బాగా తెలుసు. చేతిలో వాద్యపరికరంతో, సంప్రదాయ అలంకరణలతో చూడముచ్చటగా ఉన్న ఈ పెయింటింగ్ పేరు ‘సుందరి’.
కోల్కతా సమీపంలోని ఓ అక్రమ బాణసంచా యూనిట్లో ఆదివారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన పదేండ్ల బాలిక, పాప తల్లి, అమ్మమ్మ మరణించారు.