బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. సోమవారం రాత్రి 10గంటల వరకు నగరంలోని షేక్పేటలో అత్యధికంగా 3.9సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీప�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
బెంగాల్.. చిత్రకళకు కాణాచి. మహిళను అందంగా, హుందాగా చిత్రించడం అక్కడి చిత్రకారులకు బాగా తెలుసు. చేతిలో వాద్యపరికరంతో, సంప్రదాయ అలంకరణలతో చూడముచ్చటగా ఉన్న ఈ పెయింటింగ్ పేరు ‘సుందరి’.
కోల్కతా సమీపంలోని ఓ అక్రమ బాణసంచా యూనిట్లో ఆదివారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన పదేండ్ల బాలిక, పాప తల్లి, అమ్మమ్మ మరణించారు.
విద్యా వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై రాజ్భవన్ పెత్తనాన్ని సహించమని బెంగాల్ విద్యా శాఖ మంత్రి బ్రత్య బసు స్పష్టం చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గవర్నర్ ఆనంద్ రాష్ట్రంలోని యూనివర్సిటీ�
శ్రీరామనవమి పర్వదినాన బీజేపీ పాలిత మహారాష్ట్ర, గుజరాత్తోపాటు పశ్చిమబెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా రాష్ర్టాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రెండు వర్�
Nisith Pramanik | కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ శనివారం స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్పై దాడి జరిగింది. స్థానికులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి నిసిత్ కాన్వాయ్పైకి కొంద�
ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర టైటిల్తో తళుక్కుమంది. చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో బెంగాల్పై ఘన విజయం సాధించింది.
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ - 2023 టైటిల్ను రెండోసారి సౌరాష్ట్ర సొంతం చేసుకుంది. బెంగాల్ తో ఆదివారం ముగిసిన ఫైనల్లో ఉనాద్కత్ కెప్టెన్సీలోని సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర విజయం దిశగా సాగుతున్నది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 174 పరుగులు చేయగా.. అనంతరం సౌరాష్ట్ర 404 రన్స్ కొట్టింది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సత్సంబంధాలు కొనసాగించడంపై బీజేపీ కలత చెందింది. గత గవర్నర్, ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ మాదిరిగా సీఎం మమతా బెనర్జీతో ఆయన కయ్యాలక�
Snake meal పశ్చిమ బెంగాల్లోని బీర్బమ్ జిల్లాలో దారుణం జరిగింది. మయూరేశ్వర్ బ్లాక్లోని ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మిడ్ డే మీల్లో పాము ఉనట్ల
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి పట్టుమని ఏడాదిన్నర దాటిందేమో.. ఆ ఎన్నికల్లో బీజేపీ వేయని వేషం లేదు.. వాడని ఆయుధం లేదు.. ఆడని డ్రామా లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం దగ్గర్నుంచి.