కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)పై రోజుకో రాష్ట్రం తిరుగుబాటు చేస్తున్నది. ఇటీవలే తమిళనాడులో సొంత విద్యావిధానం కోసం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ కమిటీ వ�
కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమం వందేమాతర ఉద్యమం. బంకిం చంద్రచటర్జీ రచించిన వందేమాతర గీతం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. అందువల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అన్నారు. లండన్ టైమ్స్, మాన్చెస్�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం రణరంగాన్ని తలపించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన వివాదం.. తీవ్రరూపం దాల్చి ముష్టిఘాతాలు కురిపించుకొనే వరకు వెళ్లింది.
ఒకనాడు దేశానికి దారిచూపిన బెంగాల్కు ఇప్పుడు తెలంగాణ దారి దీపమైంది. నేడు తెలంగాణ ఆలోచించేది రేపటి దేశ ఆచరణ అవుతుందన్న కొత్త నానుడి మరోసారి నిజమైంది. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతూ యుద్ధం కారణంగా ఇబ్బ�
ఆధునిక సంగీతంతో వెండితెరను ఊపేసిన స్వర సవ్వడి ఆగిపోయింది. రివ్వున శ్రోతల చెవిని సోకే ఆ పాటల జడి ఇక వినిపించనంది. విలక్షణ గీతాలకు దశాబ్దాల చిరునామా చెరిగిపోయింది. డిస్కోను సినిమా పాటకు జతగా చేసిన స్వరలహర�
mini bengal |తెలంగాణలోని ఆ ప్రాంతానికి వెళ్తే.. పశ్చిమ బెంగాల్లో అడుగు పెట్టినట్లే ఉంటుంది. బెంగాలీల ఆరాధ్య దైవం దుర్గామాత.. అక్కడి పల్లెపల్లెనా కొలువై దర్శనమిస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలు.. మహిళల కట్టూ బొట్టూ �
కలకత్తా హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టున్యూఢిల్లీ, నవంబర్ 1: పశ్చిమ బెంగాల్లో కాళీ పూజ, దీపావళి, ఇతర పండుగల్లో పటాకుల వినియోగంపై సంపూర్ణ నిషేధం విధిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప�
MP Sushmita Dev | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుష్మిత దేవ్పై త్రిపురలో శుక్రవారం దాడి జరిగింది. ఆమెను కారును ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకుల పనేనని టీఎంసీ నాయకులు పేర్కొన్నారు. ఈ దాడిలో సుష్మిత దేవ్
టీఎంసీలో చేరిన ఎంపీ బాబుల్ సుప్రియోకోల్కతా, సెప్టెంబర్ 18: పశ్చిమబెంగాల్లో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరా
ఇటీవల కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగింపుకోల్కతా, జూలై 31: కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత బాబుల్ సుప్రియో రాజకీయాలకు గుడ్బై చెప్పారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. మంత్రి ప�
కోల్కతా, జూలై 6: పశ్చిమబెంగాల్లో శాసన మండలి ఏర్పాటు కోసం ఆ రాష్ట్ర సర్కారు మంగళవారం శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అడ్హక్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్రంలో శాసనమండలి కోసం తీర్మానం చేసినట్�