Cyclone | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి శుక్రవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్లోని ఖేర్పురకు దక్షిణ నైరుతీదిశగా 750 కి.మీ దూరంలో కేంద్రీ�
Lok Sabha elections | లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో 63 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 76.02 శాతం పోలింగ్ నమోదు కాగా, జమ్ముకశ్మీర్లో 36.88 శాతం మేర కనిష్ఠ పోలింగ్ నమోదైంది.
Lok Sabha elections | దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 40.3 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ (ఈసీ) సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్లో గరిష్ఠంగా 51.87 �
ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాజ్భవన్లో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశ
లోక్సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
పశ్చిమ బెంగాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల సోదాలు రాజకీయంగా అలజడిని సృష్టించాయి. టీఎంసీ నాయకుడు మనోబ్రత జనా భార్య ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ అధికారులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400కు పైగా ఎంపీ సీట్లు గెల్చుకోవాలని పెట్టుకున్న లక్ష్యాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. 400 కాదు, కనీసం 200 స్థానాల్లో అయినా గె
Bengal BJP MLA | పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్థికి వ్యతిరేకంగా గళమెత్తారు. సొంత పార్టీ అభ్యర్థిపై ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వెల్లడించారు.
Mohammad Shami: క్రికెటర్ మహమ్మద్ షమీ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆయన బెంగాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్సు ఉంది.
లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన మరుసటి రోజే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ టికెట్ దక్కించుకొన్న బోజ్పురి గాయకుడు, నటుడు పవన్ సింగ్ ఎన్నికల బరిలో నిలిచే�
ED Raids: ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగిన అక్రమాలకు చెందిన కేసులో ఇవాళ బెంగాల్లో ఈడీ అధికారులు ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. టీఎంసీ నేత షేక్ షాహజహాన్ తో లింకున్న ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలుమార్లు స
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరమున్నదని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్(ఎన్సీఎస్సీ) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదించింది. సందేశ్ఖాలీలో టీఎంసీ మద్దతుదారులు మహిళలపై వేధింపు�
Jalaj Saxena : రంజీల్లో కేరళ స్పిన్నర్ జలజ్ సక్సేనా(Jalaj Saxena) సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. తిరువనంతపురంలో బెంగాల్(Bengal)తో జరుగుతున్న మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా..