లోక్సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
పశ్చిమ బెంగాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల సోదాలు రాజకీయంగా అలజడిని సృష్టించాయి. టీఎంసీ నాయకుడు మనోబ్రత జనా భార్య ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ అధికారులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400కు పైగా ఎంపీ సీట్లు గెల్చుకోవాలని పెట్టుకున్న లక్ష్యాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. 400 కాదు, కనీసం 200 స్థానాల్లో అయినా గె
Bengal BJP MLA | పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే ఝలక్ ఇచ్చారు. బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్థికి వ్యతిరేకంగా గళమెత్తారు. సొంత పార్టీ అభ్యర్థిపై ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వెల్లడించారు.
Mohammad Shami: క్రికెటర్ మహమ్మద్ షమీ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆయన బెంగాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్సు ఉంది.
లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన మరుసటి రోజే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ టికెట్ దక్కించుకొన్న బోజ్పురి గాయకుడు, నటుడు పవన్ సింగ్ ఎన్నికల బరిలో నిలిచే�
ED Raids: ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగిన అక్రమాలకు చెందిన కేసులో ఇవాళ బెంగాల్లో ఈడీ అధికారులు ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. టీఎంసీ నేత షేక్ షాహజహాన్ తో లింకున్న ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలుమార్లు స
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరమున్నదని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్(ఎన్సీఎస్సీ) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదించింది. సందేశ్ఖాలీలో టీఎంసీ మద్దతుదారులు మహిళలపై వేధింపు�
Jalaj Saxena : రంజీల్లో కేరళ స్పిన్నర్ జలజ్ సక్సేనా(Jalaj Saxena) సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. తిరువనంతపురంలో బెంగాల్(Bengal)తో జరుగుతున్న మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా..
Student Drowns Boy for holiday | స్కూల్కు సెలవు కోసం ఒక విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఒకటవ తరగతి బాలుడ్ని చెరువులో ముంచి హత్య చేశాడు. (Student Drowns Boy for holiday) దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.
CAA Implementation : పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతన్ థాకూర్ తెలిపారు. బెంగాల్లో ఆయన ఓ పబ్లిక్ ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మరో ఏడు రోజుల్లోగా సీఏఏ అ�
‘ఇండియా’ కూటమిలోని విభేదాలు బెంగాల్లో మరోసారి వీధికెక్కాయి. కూటమి పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య లోక్సభ సీట్ల పంపకంపై చిచ్చు రేగింది. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో పొత్తులో భాగ