కోల్కతా: తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా కొందరు బెంగాల్ రాజకీయ నాయకులు అరెస్టు కావడంపై నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్ హర్షం వ్యక్తం చేశారు. నారదా టేపుల �
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ శుక్రవారం బయలుదేరింది. 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను, నాలుగు క్రయ
హింసాకాండపై విచారణ జరిపించండిసుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ, మే 4: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం హింసాకాండ చెలరేగిందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ సుప్రీంకోర్టు�
కోల్కతా: బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సీఎం మమత బెనర్జీ సున్నాకు పరిమితమైన వామపక్షీయులపై సానుభూతి ప్రకటించారు. విపక్షంలో వామపక్షాలు ఉండాలని తాను కోరుకుంటానని ఆమె పేర్కొన్నారు. అయితే బీజేపీకి
బెంగాల్లో లెఫ్ట్-కాంగ్రెస్కు ఘోర పరాభవం 70 సీట్ల నుంచి ఒక్క సీటుకు దిగజారిన వైనం కోల్కతా, మే 2: మూడు దశాబ్దాలకుపైగా పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు, కొంతకాలంగా అక్కడ ప్రాభవాన్ని కోల్పోత
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదే�
జల్పాయిగురి: బెంగాల్లో మాజీ సినీ నటి, తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తితో సెల్ఫీ దిగిన పోలింగ్ బూత్ ఆఫీసర్పై అధికారులు వేటు వేశారు. ఎంపీతో ఫోటో దిగిన అతన్ని విధుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు ఆ నియో�
వేరే చోట నామినేషన్ వేస్తున్నారట కదా?బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో మోదీ న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: నందిగ్రామ్లో తాను ఓడిపోతున్నట్టు మమతకు అర్థమైందని, అందుకే వేరే స్థానంలో మళ్లీ నామినేషన్ వేయడానికి ఆమె సిద
బెంగాల్లో 80%, అస్సాంలో 77% పోలింగ్పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలుఅస్సాంలో ప్రశాంతంకోల్కతా, మార్చి 27: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో తొలి అంకం ప్రశాంత�
పాత-కొత్త నేతల మధ్య విభేదాలతో సతమతం కోల్కతా, మార్చి 4: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దింపాలని ప్రయత్నిస్తున్న బీజేపీ… ఇంటి పోరుతో సతమతమవుతున్నది. తొలి దశ పోలింగ్కు మరో మూడు వారాలే ఉన్న నేపథ�