బెల్టు షాప్లను తొలగిస్తామన్న హామీతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నది. పది నెలల కాలంలో పల్లెల్లో 120 శాతం బె ల్టు షాపులు కొత్తగా ఏర్పడినట్టు తెలిసింది. ఉపాధి అ డిగిన ప్రత�
గ్రామాల్లో కోడి కూయకముందే మద్యం ఏరులై పారుతున్నది. ఊరూరా ఎంత లేదన్నా (చిన్న గ్రామం అయి తే) నాలుగు నుంచి ఐదు బెల్ట్షాపులు కొనసాగుతున్నాయి. పెద్ద గ్రామాలు ఐతే రెట్టిం పు స్థాయిలో నడుస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం దుకాణదారులు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలాఖరు వస్తున్నదంటే చాలు ‘టార్గెట్లు రీచ్ అయ్యారా?’ అంటూ వస్తున్న ఫోన్లతో తలలు పట్టుకుంటున్నారు.
వుడ్ కార్వింగ్ కోసం తీసుకువచ్చిన చెక్కముక్కలు, బైక్ను స్వాధీనం చేసుకోవడంతో ఓ వ్యక్తి అటవీశాఖ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఎల్లారెడ్డిలో సోమవారం చోటు చేసుకున్న
మందు ప్రియులకు గ్రామం, పట్టణమైనా ఒక్కటే! ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుడే! వైన్ షాపులకు తోడు బెల్టు షాపులు బార్లా తెరుచుకొని ఉండగా మందు దొరకదనే మాటే ఉండదు. అధికారికంగా నిర్వహించే మద్యం దుకాణాలకు ఓ ట�
నగరంలో బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా యువత మద్యానికి బానిస అవుతూ..విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే మద్యం దుకాణాలు, బార్లు, కల్లు కంపౌండ్లతో పాటు బెల్టు షాప్�
గ్రామాల్లో బెల్ట్షాపులు బార్లను తలపిస్తున్నాయి. మేం అధికారంలోకి వస్తే బెల్ట్షాపులు లేకుండా చేస్తాం.. నాణ్యమైన మద్యం విక్రయాలు జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చింది.
రాష్ట్రంలో బెల్ట్షాపుల రద్దుపై రేవంత్రెడ్డి ప్రభుత్వం ఐదు నెలలు గడుస్తున్నా నోరు మెదపడం లేదు. పైగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.45 వేల కోట్ల మేరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట
డ్రై డే (నిషేధిత రోజు) రోజున అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపిన 12 బెల్టు షాపులపై సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 12 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4.03లక్షల విలువజేసే 365 లీటర్ల
Telangana | ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పల్సి(బీ), కోసాయి గ్రామాల్లో బెల్ట్ షాపులు, కల్లు బట్టీలపై మహిళలు దాడి చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం, దేశీదారు, కల్తీ కల్లు బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భ�
సైబరాబాద్ పరిధిలో మరో 29 బెల్టు షాపులపై ఎస్ఓటీ బృందాలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో రూ.6,98,500విలువజేసే మద్యంను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అక్రమ డబ్బు