Telangana | ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పల్సి(బీ), కోసాయి గ్రామాల్లో బెల్ట్ షాపులు, కల్లు బట్టీలపై మహిళలు దాడి చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం, దేశీదారు, కల్తీ కల్లు బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భ�
సైబరాబాద్ పరిధిలో మరో 29 బెల్టు షాపులపై ఎస్ఓటీ బృందాలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో రూ.6,98,500విలువజేసే మద్యంను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అక్రమ డబ్బు
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సీఐ శంకర్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గ్రామాల్లో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తే క్రిమినల్ కేసులను నమోదు చేస్తా�
సైబరాబాద్ కమిషరేట్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్షాపులపై (Belt Shops) పోలీసులు దాడులు చేశారు. కమిషనరేట్లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
కొత్తగా ఎన్నికైన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలు కోటలు దాటాయి.. కానీ, చే తలే గడప కూడా దాటడం లేదు.. ‘నా జడ్జర్ల నియోజకవర్గంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బెల్టుషాపులు నడవద్దు.. ఎక్కడ షాపులు నడిచినా..
గ్రామాల్లో బెల్టుషాపుల మూసివేతతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనిఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండలంలోని ఊకొండి గ్రామంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభిం�
బెల్ట్ షాపులు ఎత్తివేయాలని వాంకిడి మండలం గోయగాం గ్రామానికి చెందిన మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసిఫాబాద్లోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా తయారీదారులు, విక్రయదారులతో పాటు బెల్టుషాపులు నిర్వహిస్తున్న 20మందిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తాసిల్దార్ నాగయ్య ఎదుట బైండోవర్ చేశారు. మండలంలోని పలు తండా�