JEE Advance | జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలలో బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సి కి చెందిన విద్యార్థులు మంచి మార్కులు సాధించి ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు.
Road Accident | మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం జాతీయ రహదారి సోమగూడెం ఓవర్ బ్రిడ్జిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Gold | బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ లారీ యాజమానికి సైతం ఓ వ్యక్తి ఆరు నెలల క్రితం ఇలాగే పిట్టలు విక్రయించాడు. నంబర్ తీసుకొని నెల రోజుల తర్వాత బంగారం దొరికిందంటూ వాట్సాప్లో ఫొటోలు, వీడియోలు పంపించాడు.
Singareni | మరో ఐదు కొత్త బొగ్గు గనులను ప్రారంభించడానికి సిద్ధమైంది సింగరేణి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐదు బొగ్గు గనులను ప్రారంభించడానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం �
బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, గొల్లపల్లి గ్రామాల శివార్లలోని ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు తమ సొంత కష్టార్జితంలా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు.
Congress | బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఒకవైపు సమావేశానికి రావాల్సిన మంత్రి ఆలస్యంగా రాగా.. తమకు గౌరవం ఇవ్వడం లేదని మంత్రిపై ఒక సీనియర్ నాయకుడు అసంతృప్తి వ్యక్
బెల్లంపల్లి బల్దియా లో అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందన్న సాకుతో రోడ్డు పక్కనున్న తోపుడుబండ్లు, చిన్న దుకాణాలను తొలగించిన మ�
బెల్లంపల్లి ఎమ్మెల్యేను నేనే.. భూ కబ్జాలు చేసినా ఏ అధికారీ నన్ను అడ్డుకోలేరని మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్ బెదిరిస్తున్నట్లు సోమగూడెం (బీ) సర్పంచ్ కొరికొప్పుల ప్రమీలా గౌడ్ ఆవేదన వ�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Bellampalli, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Bellampalli, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Bellampalli
కాంగ్రెసోళ్లు ఇవ్వాళ డబ్బుల కట్టలు పట్టుకొని దిగుతున్నరు. ఎన్నికలు అయిపోతే మళ్లీ కనబడరు. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మనిషిని చెన్నూరు ప్రజలు నాలుగుసార్లు ఓడగొట్టారు. మన బెల్లంపల్లిలో ఉన్నవాళ్లము తెలివ�
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసం�
CM KCR | కాంగ్రెస్ నాయకులు అమ్మ.. బొమ్మ పేరు చెప్పి దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర�
బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ) సక్సెస్కు కేరాఫ్గా నిలుస్తున్నది. ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్' నిరుపేద