బెల్లంపల్లిలోని సింగరేణి మైన్స్ ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో ఆ సమస్య తీరనుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. మంగళవారం
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ యువతి మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే.. కన్నాల బస్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్, నిర్మల ద�
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిటౌన్ : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. పట్టణంలోని పోచమ్మ చెరువులో శనివారం చేప పిల్లలను విడుదల చే�
CIFNET | కేరళ కొచ్చిలోని CIFNET ( Central Institute of Fisheries Nautical and Engineering Training ) ప్రవేశ పరీక్షలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ( TSWR ) విద్యార్థి మెరిశాడు. బెల్లంపల్లి సెంటర్
మంచిర్యాల : అవినీతికి పాల్పడుతూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇసుక అక్ర
భర్త కొవిడ్తో | భర్త కొవిడ్తో ఆస్పత్రిలో చేరడంతో, భార్య తీవ్ర ఆందోళనకు గురై 14వ తేదీన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇవాళ ఉదయం చనిపోయాడు