బెల్లంపల్లి బల్దియా లో అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందన్న సాకుతో రోడ్డు పక్కనున్న తోపుడుబండ్లు, చిన్న దుకాణాలను తొలగించిన మ�
బెల్లంపల్లి ఎమ్మెల్యేను నేనే.. భూ కబ్జాలు చేసినా ఏ అధికారీ నన్ను అడ్డుకోలేరని మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్ బెదిరిస్తున్నట్లు సోమగూడెం (బీ) సర్పంచ్ కొరికొప్పుల ప్రమీలా గౌడ్ ఆవేదన వ�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Bellampalli, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Bellampalli, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Bellampalli
కాంగ్రెసోళ్లు ఇవ్వాళ డబ్బుల కట్టలు పట్టుకొని దిగుతున్నరు. ఎన్నికలు అయిపోతే మళ్లీ కనబడరు. ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మనిషిని చెన్నూరు ప్రజలు నాలుగుసార్లు ఓడగొట్టారు. మన బెల్లంపల్లిలో ఉన్నవాళ్లము తెలివ�
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసం�
CM KCR | కాంగ్రెస్ నాయకులు అమ్మ.. బొమ్మ పేరు చెప్పి దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర�
బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ) సక్సెస్కు కేరాఫ్గా నిలుస్తున్నది. ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్' నిరుపేద
వాల్యూపిచ్ అనేది బాంబేలో 2006లో స్థాపించబడింది. ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన చెన్నమాదవుని వెంకట రమణ, ఆయన భార్య కిరణ్ మృదుల బెల్లంపల్లి వాస్తవ్యులు. కరోనా 2020 ఫస్ట్ లాక్డౌన్లో ఇక్కడికి వచ్చారు. అలా ఇక్క
KTR | మంచిర్యాల : మంచిర్యాల జిల్లా పర్యటనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీలను సందర్శించారు. వాల్యూపిచ్, సనాతన అనలైటిక్స్, రిక్రూట్మెంట్ సర్వీసెస్ కంపెనీ
మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు మంత్రులు ఇద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీతో కలిసి భూమిపూజ చేశారు.
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రంజాన్ పండుగను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాండూరు, ఐబీ మసీదుల్లో సోమవారం మ�
రుణం కింద పశువులు ఇప్పిస్తామని ఆరిజన్ డెయిరీ వాళ్లు మోసం చేశారు. లక్ష రూపాయలకు ఒక ఆవు లేదా ఒక బర్రె ఇస్తామని.. కనీసం రెండు పశువులైనా తీసుకోవాలనే నిబంధన పెట్టారు.
గత పాలకుల పట్టింపులేనితనంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక శ్రద్ధతో గడప గడపకూ అభివృద్ధి, సంక్షేమ ఫల�
ప్రతి విద్యార్థి గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. గురువారం బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఆర్సీవో స్వరూపారాణి, మున్స
తన జన్మదిన వేడుకలకు హాజరుకాలేదన్న కారణంతో కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ను సస్పెండ్ చేయాలని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు