కాసిపేట, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి మధ్యలో రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో చెందినట్లు ఇద్దరు మరణించారని రైల్వే ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్
Tank Restore | మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధి ఎర్రగుంట చెరువును యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్కు వినతి పత్రం సమర్�
Krishnaveni students | తెలంగాణ జూనియర్ అథ్లెటిక్ 11వ ఛాంపియన్షిప్ పోటీల్లో భాగంగా మంచిర్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కృష్ణవేణి విద్యార్థులు ప్రతిభను కనబరిచారు.
రక్తాన్ని కృతిమంగా తయారు చేయలేమని, ఒకరి ద్వారా మాత్రమే సేకరించగలమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ సాయి మనోజ్ అన్నారు. అందుకే దాని ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెల్లంపల్లి బ�
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి నుంచి తాండూర్ మండలం అచ్చలాపూర్ వరకు మూడేళ్ల క్రితం మంజూరైన రోడ్డును (Road) గత సంవత్సరం ప్రారంభించారు.
ఇందులో భాగంగా రోడ్డు పనులు చేపట్టకుండా కేవలం అచ్చలాపూర్ వద్ద ఒక కల్వర్టు
నెన్నెలలో (Nennela) నెల రోజులుగా అనుకున్నంత వర్షం పడక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు లోటు తప్ప అధిక వర్షం కురువలేదు. చెరువులు, కుంటలు నీళ్లు లేక వెల వెల బోతున్నాయి.
Best results | బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కటకం అంజయ్య తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా (Adilabad ) బీర్సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఈర్ల రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వస్తున్నారు.
Seasonal Diseases | వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో సుధాకర్ నాయక్ వైద్య సిబ్బందిని కోరారు.