బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు అన్నారు. బుధవారం పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆయన విలేకరులతో మా�
బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగమైన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వందలాది మహిళా కార్మికులు మెట్పల్లి సమీపంలోని సాంబాజీ బీడీ కంపెనీ ప్రధాన కార్యాలయ
బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగం బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం మెట్పల్లి పట్టణ సమీపంలోని వెల్లుల్ల రోడ్డులో గల సాంబాజీ బీడీ కంపెనీ ప్ర�
బీడీ, సినీ, భూగర్భ గనుల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను చదువుల్లో ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానించినట్టు కేంద్ర కార్మిక-ఉపాధికల్పన మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో ప�
Beedi Workers | రామాయంపేట పట్టణంలో గత కొన్నేండ్ల క్రితం బీడీలు చేసే వారికి ప్లాట్లను ఇవ్వడం జరిగిందని వాటిని కావాలనే పట్టణంలోని ఓ వ్యక్తి గుట్టు చప్పుడు గాకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందన్నారు బీడీ కార�
Beedi Workers | బీడీ కార్మికులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.4,000 జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు ప్రభుత్వంపై నిరసన తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పెద్ద ఎత్తున మహిళా బీడీ కార్
ఏం అవ్వా...కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎ ట్లుంది..? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 4000 రూ పాయల పింఛన్ వస్తుందా..? అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ బీడీ కార్మికులను ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోయింది. 2023 డిసెంబర్ పోయింది 2024 డిసెంబర్ కూడా వెళ్లిపోతున్నది. పింఛన్ పెరిగిందీ లేదు.. లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వేలు పడ్డదీలేదు.. దీంతో ఎన్ని
కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ. 4,016 పెన్షన్ అందజేయాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రుద్రూర్ మండల కేంద్రం, ఆర్మూర్ పట్టణంలో తెలం�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో బీడీ కార్మికులు గురువారం ధర్నాకు దిగారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4 వేల పెన్షన్ ఇవ్వా
ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులకు రూ.4,016 జీవనభృతి అందించాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీడీకార్మికులు మండల కేంద్రంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్ క
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు.