సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్ చాలా ఆసరైతంది. గతంల మమ్మల్ని ఏ సర్కారు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే మంచి జరుగుతంది. ఒకప్పుడు నెలంతా బీడీలు చేస్తే రూ.రెండు మూడు వేలు రాకపోయే�
పుట్టినోళ్లే కాదంటే ఆ ముసలోళ్లకు పెద్దకొడుకైండు. అడుగు వేయలేని అభాగ్యులకు ఆసరాగా నిలిచిండు. కట్టుకున్నోడి కాలం చెడితే పెద్ద అన్న లెక్క అక్కున్న చేర్చుకున్నడు. రెక్కలు ముక్కలు చేసుకుంటూ బతుకీడుస్తున్న
2014, 2018 ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్, సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చారు. ఉద్యమ సమయం నుంచి నాటి ఎన్నికల వరకు ఇచ్చిన ప్రతి హామీని వంద శాతం అమలు చేయడమే కాదు, మంత్రి కేటీఆర్ కృషితో ప్రగతి ఫలాల�
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పురాణిపేట్ హైసూల్లో పట్టణ ప్రగతి నిధులు రూ. 5లక్షలతో నిర్మించిన సౌచాలయాన్ని �
బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానిక�
దశాబ్దాల కాలం గా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సాయం లేక విలవిలలాడుతున్న బీడీ టేకేదారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. ఇకపై బీడీ కార్మికులు ఇస్తున్న విధంగానే టేకేదారు లకు ప్రతినెలా పింఛన్ ఇ�
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మొన్నటి సమైక్య పాలన వరకు ప్రోత్సాహం కరువైన మహిళలకు, రాష్ట్ర సర్కారు అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నది. ఆకాశంలో సగం, అవనిలో అర్ధభాగమైన ఆమె సంక్షేమం, అభ్యున్నతికి విశేషంగ�
రాష్ట్రప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు, అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని, హరితహారం పథకంతో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెల
విద్యారంగానికి సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాల కల్పనకే ‘మన ఊరు-మనబడి’ లాంటి బృహత్తర పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. �
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�