అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీడీ సిగార్ వరర్స్ యూనియన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో సోమవారం మె దక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికుల పిల్లలకు సాలర్�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్ మాస్లైన్(ప్రజాపంథా) ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. బోధన్, నందిపేట, కమ్మర్పల్లి మండల కే�
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం ఆందోళన కార్యక్రమాలతో దద్దరిల్లాయి. రూ.4వేల జీవనభృతి ఇవ్వాలని బీడీ కార్మికులు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వ�
ఎలాంటి షరతులు లేకుండా తమకు రూ.4,016 పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఎంఎల్, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మోర్తాడ్ తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
బీడీ కార్మికులు కదం తొక్కారు. చేయూత పథకం కింద ప్రతి నెలా 4వేలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్రజేశారు.
ఎన్నికల్లో ప్రకటించిన జీవనభృతి, బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని, కార్మికుల పొట్టకొట్టే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ, అంగన్వాడీ, బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు సోమవారం ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రూ.4వేల జీవనభృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంపు ప్రకటన వెలువడకుంటే సీఎం ర�
పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న టేకేదారులకు కమీషన్ పెంచాలని రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ విజ్ఞప్తి చేశారు.
నెలకు 26 రోజులు పనికల్పించాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. శనివారం ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శివాజీ బీడీ కంపెనీ కార్యాలయం ఎదుట �
కోరుట్ల గడ్డమీద సీఎం కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వంద శాతం నిలబెడుతా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలో కేసీఆర్ను ఒక వైద్యుడిగా దగ్గరి నుంచి చూశా.
‘బీడీ, చేనేత కార్మికుల కష్టాలు, కన్నీళ్లు తెలుసు. నేను విద్యార్థిగా ఉన్న టైంలో చేనేత, బీడీ కార్మికుల ఇంట్లో కిరాయికి ఉండి చదువుకున్న. వాళ్ల బాధలు కండ్లారా చూసిన. అందుకే ఎవరూ అడగకున్నా నాకు నేనే బీడీ కార్మి�
సీఎం కేసీఆర్ ఇస్తున్న పింఛన్ చాలా ఆసరైతంది. గతంల మమ్మల్ని ఏ సర్కారు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే మంచి జరుగుతంది. ఒకప్పుడు నెలంతా బీడీలు చేస్తే రూ.రెండు మూడు వేలు రాకపోయే�
పుట్టినోళ్లే కాదంటే ఆ ముసలోళ్లకు పెద్దకొడుకైండు. అడుగు వేయలేని అభాగ్యులకు ఆసరాగా నిలిచిండు. కట్టుకున్నోడి కాలం చెడితే పెద్ద అన్న లెక్క అక్కున్న చేర్చుకున్నడు. రెక్కలు ముక్కలు చేసుకుంటూ బతుకీడుస్తున్న