తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూమి కేటాయించి బీసీ బాంధవుడిగా నిలిచారు ముఖ్యమంత్రి
కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం�
బీసీలను నిలువునా వంచించిన పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శ
జిల్లా వ్యాప్తంగా బుధవారం వరకు 1,28,110 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ తెలిపారు. 24,567 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 14,663 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇవ్వగా, 1,450 �
సీఎం కేసీఆర్ బీసీల పక్షపాతి అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు.
దేశాభివృద్ధిని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని మంత్రి కేటీఆర్ చేసిన విమర్శను స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.
దేశంలో సగానికిపైగా ఉన్న బీసీ వర్గాలకు కేంద్రం కనీసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడంతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నార
రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో అధికశాతం బీసీలు లబ్ధిపొందుతున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు వెల్లడించారు.
కరీంనగర్ : బీసీ కులాల ఆత్మగౌరవం కోసం నిరంతరం తపించే వ్యక్తి సీఎం కేసీఆర్. వేల కోట్ల విలువగల 82.30 ఎకరాల భూములను ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకోవడంహైదరాబాద్ నడిబొడ్డున కేటాయించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగ�
దేశ చరిత్రలో బీసీ కులాలకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు, నిధులు అందిస్తున్నది ఒక్క సీఎం కేసీఆరేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు.
కరీంనగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో 65 శాతం ఉన్న బీసీ వర్గాలపై ప్రధాని మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. యావత్ బీసీ�
ఆదిలాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మావలలో జర�
బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్