రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకే 9 సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు సోమవారం ఒక ప్ర
నామినేటెడ్ పోస్టుల అంశం సీపీఐ నేతల్లో చిచ్చురేపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, రెండు కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకున్నది.
త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో బీసీ, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
బీసీల సర్వోతోముఖాభివృద్ధికి రూ.8 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పెంచేలా బడ్జెట్ను సవరించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
R. Krishnaiah | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్రాన�
బీసీల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శనివారం తెలిపారు.
దేశంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేన్లు కల్పించేందుకు పార్లమెంట్లో రాజ్యంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
: ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకే కేటాయించాలని కాంగ్రెస్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేలుగా అవకాశం దకని బీసీ నేతలకే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీని కోరారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చిన బీసీల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు.
బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పావని నాగరాజు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే బీసీలు మద్దతు ఇవ్వాలని బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
‘బీసీలకు బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లే ఇస్తాం తప్ప తక్కువ ఇవ్వం’ అంటూ ఢాంబికాలు పలికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఆఖరికి తుస్సుమనిపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీలకు 23 స్థానాల్లో టికెట్లు ఇవ్వగా క