జగిత్యాల (Jagtial) జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాష్ట్రంలో బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా జగిత్యాల పట్టణంలో ఫ్లెక్సీలు వెలి�
ప్రతీ పార్లమెంట్ పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని తీర్మానం చేసిన కాంగ్రెస్ దానిని అమలు చేయకపోవడం సిగ్గుచేటని, ఆ పార్టీని బీసీలు ఎట్ల నమ్ముతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడ
వచ్చే ఎన్నికల్లో బీసీలకు అన్ని పార్టీలు 50% టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తమవారికి సీట్లు కేటాయించని పార్టీలను ఓడిస్తామని హెచ్చరించింది.
కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు వ్యతిరేకమని మరోసారి స్పష్టమైంది. బడుగు బలహీన వర్గాల వారికి చట్టసభల్లో అవకాశాలు కల్పించే విషయంలో హస్తం పార్టీ అసలు వైఖరి తెలిసిపోయింది.
Congress leaders | కాంగ్రెస్లో బీసీల లొల్లి తారస్థాయికి చేరింది. ఆ పార్టీ బీసీ నేతలు గాంధీభవన్లోనే కూర్చొని ఏకంగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
బీసీలకు పెద్దపీట వేస్తామని నమ్మించిన కాంగ్రెస్ పార్టీ వారికి పెద్ద హ్యాండే ఇవ్వబోతున్నది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన బీసీ ముఖ్య నాయకుల బృందం అధిష్ఠానం వద్ద తమగోడు వెళ్లబోసుకుంటే న్యాయం జరుగుతుందని గ
విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో (స్థానిక సంస్థల్లో) బీసీల ప్రాతినిధ్యం, పొందిన అవకాశాలపై ఆయా శాఖల వద్దనున్న సమాచారాన్ని, గణాంకాలను అందజేయాలని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల ను రాష్ట్ర బీసీ కమ�
Dr. Vakulabharanam | ఆత్మన్యూనతను వదిలి ఆత్మాభిమానంతో బతికే దిశగా బీసీ వర్గాలలో సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు.
Chairman Vakulabaranam | దేశంలో ఎక్కడా లేనివిధంగా బలహీనవర్గాలకు వేల కోట్ల విలువ చేసే స్థలాలు కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభర
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో బీసీలు ప్రగతిపథంలో పయనిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల సామాజిక, ఆర్థికాభివృద్ధితోపాటు, విద్యాభ్యున్నతికి ప
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల కోసం 294 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించింది. 14 డిగ్రీ కళాశాలలు, 2 వ్యవసాయ మహిళా కళాశాలలు ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాల ద్వారా నాణ్యమైన విద
రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమారులు అన్నారు. బుధవారం పట్టణం�
చట్టసభల్లో ప్రాతినిధ్యంతోనే హక్కుల సాధనకు అవకాశం దక్కుతుందని, పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ, కర్నూలు ఎంపీ సంజీవ్కుమార్ సూచించారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కావేరీ
మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని, సంక్షేమంలో మనమే నంబర్ 1 అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం బీసీ చేతి కుల వృత్తుల వారికి రూ
కుల, చేతి వృత్తిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే కొండంత భరోసా కలుగుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. చేతివృత్తులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం �