జనాభా దదామాషా ప్రకారం నిధులు, రిజర్వేషన్లలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని, లేదంటే రాబోయే రోజుల్లో దేశంలో తిరుగుబాటు తప్పదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ భవన్లో 16 బీస
వేటగాళ్ల వాగ్దానాలు, వంచకుల వలలు ఎప్పటిలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వంచితుల చుట్టూ మోహరించాయి. సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్రలో వివక్షను దేశం నలుమూలలా వనంలా పెంచి పోషించిన రెండు జాతీయ పార్టీల అగ్రనేతల
బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేకి అనే ముద్ర పోవాలంటే బీసీలకు చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వెంటనే ప్రకటించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ బీసీ కాదని, ప్రధా ని అయ్యాక ఆయన కులాన్ని బీసీలలో కలిపారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతహాగా బీసీ కాకపోవడం వల్లనే ఆయనకు బీసీలపై ప్రేమ లేదని వ�
కేంద్రంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దీని ఏర్పాటుకోసం రాజ్యాంగబద్ధమైన
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోయి.. దోపిడీ, వివక్ష, పీడన నుంచి విముక్తి కలుగుతుందని ఆశించిన బీసీల ఆశలు అడియాసలయ్యాయి. స్వయం పాలనలోనూ ప్రజాస్వామ్యం ముసుగులో అగ్రకుల ప�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఉదయపూర్ డిక్లరేషన్ చేసింది. ప్రతి పార్లమెంట్ స్థానానికి బీసీలకు రెండు అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఈ లెక్క ప్రకారం బీసీ�
Kesineni Nani | ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తొస్తారని విజయవాడ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని (MP Keshineni Nani) విమర్శించారు.
Chandra Babu | టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉంటుందని, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎదగడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.
Pawan Kalyan | సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు సాధికారత సాధించాలని, బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్నదే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్కల్యాణ్ పేర్కొన్నారు.
YCP Leader Sajjala | అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఎన్నడూ పట్టించుకోని చంద్రబాబు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు