రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల సంబంధిత అధికారులను ఆదేశించడంతో బీసీ రిజర్వేషన్లపై అనుమానాలు అలుముకున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు సమ వాటా ఇవ్వకుండా ఆ ఎన్నికలను నిర్వహిస్తే ఆ పార్టీ బడుగు, బలహీన వర్గాలను మరొకసారి మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది.
రాష్ట్ర ప్రభు త్వం బీసీలకు మొండిచేయి చూపించే ప్రణాళికతో ఉన్నదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. రిజర్వేషన్లు లేకుం�
BCs | ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం లాగా బీసీ(BCs) ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
R.Krishnaiah | సీఎం గారు మాకు పదువులు కాదు..రాజ్యాధికారం కావాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) అన్నారు. తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ‘బీసీ సమాజం అభివృద్ధి-తక్షణ కర్తవ్యం’ అనే అంశంపై ఆదివారం జరిగిన అఖిల పక�
తెలంగాణ పేరుకు మా త్రమే బలహీనవర్గాల రాష్ట్రం. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా దాదాపు 80 శాతానికి పైనే ఉన్నా.. పెత్తనం మాత్రం అగ్రవర్ణాలదే. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అత్యధిక జనాభా కలిగిన బలహీనవర్
యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ నియామకాల్లో బీసీలకు 50 శాతం పోస్టులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సంక్షేమం, సామాజికాభివృద్ధికి కేంద్రప్రభుత్వం బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడల
ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానం 30 ఏండ్లకు చేరుతున్న సందర్భంగా జూలై 7న వరంగల్లో మాదిగల ఆత్మగౌరవ కవాతు నిర్వహించనున్నట్టు సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు.
కామారెడ్డిలో కాం గ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు తక్షణమే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. లేదంటే బీసీ సంఘాలన్నింటి�
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారుల కోసం రూ.725 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 బడ్జెట్లో కేటాయించిన ఆయా నిధులను తాజాగా విడుదల చేసింది.
త్వరలో భర్తీ చేయనున్న 9 యూనివర్సిటీలకు సంబంధించి వీసీలుగా సగం మంది బీసీలకు అవకాశమివ్వాలని కోరు తూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఒక లేఖను రాశార
రాష్ట్ర విద్యాశాఖ శనివారం విడుదల చేసిన టీజీ ఎప్సెట్ ఫలితాల్లో బీసీ, ఎస్సీ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. మంచి ర్యాంకులను సాధించారు.
పీసీసీ అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద ఎత్తున లాబీయింగ్లు మొదలయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి కూడా కీలకం కానున్నది. దీంతో అధిష్ఠానం పెద�