రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినట్లే, మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంఅర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. గత ఆర్థి�
ఇదీ ఆరంభమే.. ప్రక్రియ ప్రారంభమైంది.. అర్హులైన వారందరికీ రూ. లక్ష సాయం అందిస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కుల వృత్త�
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో బీసీ వృత్తిదారులకు రూ.లక్ష సాయం సందర్భంగా కేటీఆర్ హాస్యచతురతో కూడిన ప్రసంగం లబ్ధిదారులను కట్టిపడేసింది. తనదైన శైలిలో అటు ప్రతిపక్షాలపై సైటర్లు వేస్తూ.. ప్రభుత్వ �
బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దీంతో చేతివృత్తులు ఉత్పత్తి కేంద్రాలుగా మారడం ఖాయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.
Minister Gangula | వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మెరికల్లాంటి బీసీ విద్యార్థులు దేశంలోని ప్ర
ప్రతి నియోజకవర్గంలో 300 మంది బీసీ కులవృత్తిదారులు, చేతి వృత్తిదారులకు రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని, ప�
Minister Gangula | వెనుకబడిన వర్గాల కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం నిరంతర ప్రక్రియని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగ
దేశంలో బీసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న వేలాది మందితో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వె
వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితా ల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. స్వయం ఉపాధితో జీ వించేందుకు వారికి ఆర్థ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘బీసీలకు లక్ష ఆర్థిక సాయం’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందిన వృత్తిదారుల జీవన ప్రమాణాలు పెం�
నుకబడిన తరగతులకు చెందిన వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి 2021 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు అవుతుందని నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి ఒ
కుల, చేతి వృత్తిదారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూ.లక్ష ఆర్థికసాయం పథకం నేటి నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల జిల్లా �
బీసీల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజును సోమవారం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.