చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు ఇంకా తెరపడటం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా తాము పాకిస్థాన్లో పర్యటించలేమని బీసీసీఐ పేర్కొన్న నేపథ్యంలో ఐసీసీ సంప్రదింపులకు దిగింది.
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ వైట్వాష్కు గురికావడంపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సొంతగడ్డపై ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి సిరీస్ క్లీన్స్వీప్ ఎదుర్కొవడాన్ని బోర్డు సిరీయస్�
ఐపీఎల్-2024 మెగావేలానికి వేదిక, తేదీలు ఖరారయ్యాయి. జెడ్డా(సౌదీ అరేబియా) వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో జరిగే ఐపీఎలో వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 1165 భారత క్రికెటర్లు ఉ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలాన్ని గతేడాది దుబాయ్లో అట్టహాసంగా నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది జరగాల్సి ఉన్న మెగా ఆక్షన్ను మరోసారి అరబ్బుల అడ్డాలోనే జరిపించేంద�
BCCI | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 0-3 తేడాతో కివీస్ టీమ్ వైట్వాష్ ఏసింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓటమికి అతిపెద్ద కారణం బ్యాట్స్మెన్ ప�
స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత మహిళల జట్టు మంగళవారం మరో కీలక పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో టీమ్ఇండియా నెగ్గగా రెండో వన్డేను కివీస్ సొంతం చేసుకోవడంతో మంగళవారం జర�
భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు వేదికైన పుణె స్టేడియంలో అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. తమ అభిమాన క్రికెటర్లను ఆటను ఆస్వాదిద్దామనుకుని వచ్చిన ప్రేక్షకులకు పట్టపగలే నరకం కనిపించ�
న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్టుల కోసం ఆదివారం భారత జట్టును ప్రకటించారు. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టులో చోటు కల్పించింది. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం ఢిల్లీతో జర
BCCI A; ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 'ఇంప్యాక్ట్ ప్లేయర్' (Impact Player) నిబంధన ఎంత హిట్ అయిందో చూశాం. మ్యాచ్ మధ్యలో ఎప్పుడైనా ఓ ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకునేందుకు వీలుండే ఈ నియమంపై తీవ్ర విమర్శలు వచ్చ�
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగియగానే భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ఇందుకు సంబ
Rohit Sharma | భారత జట్టు నవంబర్లో ఆస్ట్రేలియాతో ఐదుటెస్టుల సిరీస్లో తలపడనున్నది. ఈ సిరీస్లోని పలు మ్యాచ్లకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్�