దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ టీమ్ఇండియాకు బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్థానంలో �
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగబోయే టీ20 సిరీస్తో పాటు టీమ్ఇండియా వచ్చే ఏడాది ఇంగ్లండ్తో ఆడనున్న సిరీస్ వేదికల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6న ధర్మశాల
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ కెరీర్పై చర్చ నడుస్తున్న సమయంలో అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. మహీ భాయ్పై రూ.15 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది.
BCCI - GST : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కి పన్నుల రూపంలో ఖర్చు కూడా భారీగానే ఉంటోంది. ఒక ఏడాది కాలంలో బీసీసీఐ 2వేల కోట్ల జీఎస్టీ కట్టిందని కేంద్ర ఆర్థిక స�
BCCI : బెంగళూరులో కొత్తగా నిర్మించిన అకాడమీ దాదాపు పూర్తి కావొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతుతున్న ఈ క్రికెట్ అకాడమీ విశేషాలు, ఫొటోలను శనివారం బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) అభిమానులతో పంచ
IND vs PAK : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series) జరిగి దాదాపు 11 ఏండ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికపై టీమిండియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహించేందకు పాకిస్థాన్ క్రికెట్ బో�
ఏ సిరీస్లో ఆడాలి..ఎందులో ఆడవద్దు అనేది ప్లేయర్ల ఎంపిక కాదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, నూతన కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్కు అనుగుణంగా ప్లేయర్ల రొటేషన్ జర