BCCI Meeting: పాండ్యాను కాదని సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు బీసీసీఐ ఆటగాళ్ల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్లేయర్లు సూర్యకు ఓటేస
Team India | టీ20తో పాటు వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఈ నెలాఖరు నుంచి శ్రీలంకలో పర్యటించనున్నది. టూర్కు సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ జట్టును ప్రకటన విషయంలో జాప్యం జరుగుతున్నది. బుధవారం జట్టును ఎంపిక చేస్తారని
Ishan Kishan | తన వ్యవహార శైలి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్కు ముందు విడుదలైన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులలో చోటు కోల్పోయిన తిరిగి జాతీయ జట్టులో వచ్చేందుకు ఆలయాల బాట పట్టాడు.
Team India | టీమిండియా హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ నియాకమయ్యారు. టీ20 వరల్డ్ కప్ హెడ్ కోచ్ పదవీకాలం ముగియడంతో రాహుల్ దవ్రిడ్ తప్పుకున్నాడు. ఆ తర్వాత జట్టు సహాయక సిబ్బందిని సైతం బీసీసీఐ పక్కన పెట్టింది. ఇప్�
పాకిస్థాన్లో వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశానికి రావడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ జట్టు అందుకు గల కారణాలను రాతపూర్వకంగా ఐసీసీకి అందజేయాలని పాకిస్థాన్ క్రికెట
Team India | రాబోయే కాలంలో టీమిండియా క్లిష్ట మార్పులను ఎదుర్కోవాల్సి రానుందని అవుట్ గోయింగ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు. భారత జట్టులో పలు మార్పులపై ఆయన స్పందించారు.
Champions Trophy : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో టీమిండియా ఆడడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడడంపై స్పష్టత కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయానికి వచ్చింది
ఏడాదికాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్కు బీసీసీఐ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు కార్యదర్శి జై షా బీసీసీఐ అధికారులను ఆదేశించినట్టు బోర్డు ఓ ప్రకటనల
Champions Trophy | భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాక్పై విరుచుకుపడ్డాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాక్కు భారత్ వెళ్లదని స్పష్టం చేశారు. 2025లో పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నాహాలను ప్
BCCI | భారత మాజీ ఆటగాడు అన్షుమన్ గైక్వాడ్కు బీసీసీఐ ఆర్థిక సాయం ప్రకటించింది. గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ లండన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గైక్వాడ్కు రూ.కోటి ఆర్థిక సాయం అందించాల�