Wasim Akram: వచ్చే ఏడాది జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ (Wasim Akram) తమ దేశమంతా టీమిండియా రాక కోసం ఎదురు చూస్తోందని అన్నాడు.
Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన రూ. 5 కోట్ల బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టుకు చీఫ్ కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ తన గౌరవాన్ని మరింత పెంచుకున్నాడు. టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలువడంలో కీలకంగా వ్యవహరించిన ద్రవిడ్కు ప్లేయర్లతో సమానంగా
Rahul Dravid | టీ20 వరల్డ్కప్ (T20 World Cup 2024) విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బోనస్ విషయంలో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కీలక నిర్ణయం తీసుకున్నట్ల
Gautam Gambhir | భారత క్రికెట్లో గౌతం గంభీర్ శకం మొదలైంది. జాతీయ పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా గంభీర్ను నియమిస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన�
Team India | టీమిండియా జూలై, ఆగస్టులో శ్రీలంక టూర్కు వెళ్లనున్నది. ఈ పర్యటనల మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లో తలపడనున్నది. ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్�
BCCI | టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల �