ఆల్ ఇండియా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఎర్రం సంజీవ్ నియమితులయ్యారు. సంజీవ్ కు గురువారం హైదరాబ�
రాష్ట్రంలో పరిపాలన కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. మంత్రుల అంతర్గత కుమ్ములాటలతో యంత్రాంగం స్తంభించిపోయింది. పట్టులేని ముఖ్యమంత్రి, కట్టుతప్పిన మంత్రులు ప్రజా సమస్యలు గాలికివదిలేసి జుట్టు జుట్టు ప�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దుయ్యబట్టారు. చట్టం చేయకుండా 42 శాతం రిజర్వేషన్ చెల్లదని తెలిసి కూడా బీసీలను మభ్య ప
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన బంద్ పిలుపు మేరకు శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జరిగిన బంద్ కు బీఆర్ఎస్ స
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర�
బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వ్యవహారిస్తున్న కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన విలేక�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కీలకమైన సంక్షేమ శాఖలను గాలికొదిలేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలను నిర్వీ ర్యం చేస్తున్నది. అసలు ఆ యా శాఖలకు రెగ్యులర్ బాస్లను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి
BC Study Circle | గ్రూప్–I, II, III, IV, ఎస్.ఎస్.సి ,ఆర్.ఆర్.బి, బ్యాంకింగ్ సర్వీసుల కోసం బీసీ స్టడీ సర్కిల్ లో ప్రత్యేక కోచింగ్ కార్యక్రమం ప్రారంభించినట్లు జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ కదనభేరి సభను వాయిదా వేసినట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంగళవారం ఒక ప్రకటనలో �
పదోన్నతిపై హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్( ఏసిపి )గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వీ మాధవిని తెలంగాణ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. శ�
సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు.
గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)లు అంటే.. ఒకప్పుడు ఊరు బాగు కోసం.. ఊరి జనం కోసం పాటు పడేవి. కానీ, ఇప్పుడు కొందరు ఆ కమిటీల పేరిట ఊళ్లలో అరాచకం సృష్టిస్తున్నారు.