బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ కదనభేరి సభను వాయిదా వేసినట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంగళవారం ఒక ప్రకటనలో �
పదోన్నతిపై హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్( ఏసిపి )గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వీ మాధవిని తెలంగాణ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. శ�
సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు.
గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)లు అంటే.. ఒకప్పుడు ఊరు బాగు కోసం.. ఊరి జనం కోసం పాటు పడేవి. కానీ, ఇప్పుడు కొందరు ఆ కమిటీల పేరిట ఊళ్లలో అరాచకం సృష్టిస్తున్నారు.
రాజ్యాధికార సాధన కోసం బీసీ, ఎస్టీ, ఎస్టీలు ఉద్యమించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జాక్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ పొదిల సాయిబాబా పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్రెడ్డి దగా చేశారని, చట్టపరంగా కాకుండా పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామనడం మోసపూరితమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డార
కుల గణన పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత పుట్ట మధుకర్ (Putta Madhukar) విమర్శించారు. బీసీల జనాభా సంఖ్యను తగ్గించి, ఓ
జిల్లాలో కొత్త మెనూ ప్రకారం, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజన స�
బీసీలకు భిక్షం వొద్దు, రాజ్యంగబద్ధంగా రావాల్సిన హక్కులను కల్పించాలని, బీసీల ఉద్యమాలు రాజ్యాధికారం దిశగా పయనించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెల�
మన దేశం అనాదిగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కూరుకుపోయింది. అయితే, ఈ వ్యవస్థలో దళితులను అట్టడుగు స్థానంలో ఉంచడం దారుణం. తద్వారా దళితవర్గాలు వేల ఏండ్ల నుంచి సామాజిక హక్కులకు నోచుకోక.. అస్పృశ్యత, అంటరానితనాన
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన గురుకులాలు ప్రస్తు తం వెలవెలబోతున్నాయి. సౌకర్యాల లేమి, విద్యార్థుల చావులతో తరచుగా వార్తలకెక్కుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికాకముందే గురుకుల
Pothina Mahesh | బీసీలకు మంచి చేస్తారా? లేదా వారిని మోసం చేస్తారా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ ప్రశ్నించారు. జనాభాలో సగం తెలుగుదేశంతో మనం.. ఇది ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం టీడీపీ చే