సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని యూటీఎఫ్-గురుకుల టీచర్ల జేఏసీ తెలిపింది. ఆ రోజు హైదరాబాద్లో మహాధర్నా చేస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్ట�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. గురుకు�
బీసీల సమస్యలు, కులగణన ఉద్యమాన్ని బీఆర్ఎస్ తన భుజస్కందాలపై వేసుకుంటే ఆ పార్టీకి పూర్వవైభవం వస్తుందని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ రచి�
స్థానిక సంస్థలు ఎన్నికలు ఈ యేడాది లేనట్లే.. ఎన్నికల నిర్వహణకు కీలకమైన బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి రాష్ట్ర ప్రభు త్వం హైకోర్టును మూడు నెలల సమయం అడిగింది. దీంతో ఈ యేడాది స్థానిక సంస్థల ఎన్నికలు లేనట�
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమహాస్టళ్ల తరహాలోనే మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోనూ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అన్ని సంక్షేమ శాఖల ఆధ్వర
విద్యుత్తు సంస్థల్లో 2014 తర్వాత కల్పించిన అన్ని పదోన్నతులను ప్రభుత్వం సమీక్షించి బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు.
మండల్ కమిషన్ అమలు జరపాలని ఎగిసిన ఉద్యమ పరిణామాల తర్వాత తిరిగి బీసీ చైతన్యం ఇప్పుడు తెలంగాణ అంతటా బలంగా వీస్తున్నది. ఇది ప్రతి బీసీ ఎదను తడుతున్నది. బీసీ కులాల నుంచి ఎగుస్తున్న చైతన్యం ఎటువైపునకు దారిత�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థిని అర్హుడిగా భావించి వారికి సీట్లు కేటాయించాలని ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ, తెలంగాణ కమిటీ డిమాండ్ చే
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు -2025 కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ డైరెక�
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, జీవో 550ని సక్రమంగా అమలు చేయటం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య �
రాష్ట్రంలో రూ.7వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారను బుధవారం కలిసి వినత�
బీసీల పట్ల వ్యతిరేక ధోరణిని వీడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణ య్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. దేశంలోని బీసీలకు 76 ఏండ్లుగా అన్యా యం జరుగుతున్నదని, ఇది ఇంకెన్నాళ్ల
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేసింది. అలాగే ప్రజా ఉద్యమ సంఘాలు, సివిల్ సొసైటీ నాయకులను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.